15/05/2026
పేదల ఆరోగ్యానికి అండగా కూటమి ప్రభుత్వం!
నేడు ధర్మవరం NDA కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి సహకారంతో, బత్తలపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ మోర్చా అధ్యక్షురాలు కోటి సుధ గారు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.