28/04/2026
రైతులు ఆరుగాలం శ్రమించి పంట కోసి కుప్పలు పోస్తే.. ఆ ధాన్యాన్ని కొనే నాథుడే లేడు!
ఓ వైపు ధాన్యం కొనుగోళ్లు లేక, మరోవైపు అకాల వర్షాలతో కల్లాల్లోనే తడుస్తున్న రైతన్న కష్టం.
రాష్ట్రంలో ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా, ధాన్యం కొనుగోలు చేయకుండా మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కార్😡