Vishva Hindu Parishad - Telangana

Vishva Hindu Parishad - Telangana VHP TELANGANA Official Page
విశ్వ హిందూ పరిషత్, తెలంగా?

విశ్వహిందూ పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మళ్ళ సత్యం జీ ఇంటర్వ్యూ
04/09/2026

విశ్వహిందూ పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మళ్ళ సత్యం జీ ఇంటర్వ్యూ

Welcome ...

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
04/09/2026

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

విశ్వ హిందూ పరిషత్ స్థాపనా దినోత్సవంహృదయపూర్వక శుభాకాంక్షలుధర్మాన్ని రక్షిస్తే, ధర్మం మనలను రక్షిస్తుంది 🚩
04/09/2026

విశ్వ హిందూ పరిషత్ స్థాపనా దినోత్సవం
హృదయపూర్వక శుభాకాంక్షలు

ధర్మాన్ని రక్షిస్తే, ధర్మం మనలను రక్షిస్తుంది 🚩

01/09/2026

ప్రెస్ ప్రకటన

రాజ్యాంగంపై శరియత్‌ను రుద్దే దేశద్రోహి ధోరణి మానుకోవాలి: విజ‌య్ శంక‌ర్ తివారి

న్యూఢిల్లీ, 1 సెప్టెంబర్ 2026। ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించిన “రాజ్యాంగం & శరియత్ సంరక్షణ ఉద్యమం”పై విశ్వహిందూ పరిషత్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది।
విశ్వహిందూ పరిషత్ కేంద్ర సహ మంత్రి శ్రీ విజ‌య్ శంక‌ర్ తివారి మాట్లాడుతూ, భారత్ ఒక రాజ్యాంగబద్ధ దేశం అని, ఇక్కడ రాజ్యాంగమే పరమోన్నతం అని, శరియత్ కాదు అని స్పష్టం చేశారు। శరియత్‌ను రాజ్యాంగంతో సమానంగా నిలబెట్టే ప్రయత్నం దేశ ఏకత్వాన్ని దెబ్బతీసే చర్య అవుతుందని ఆయన అన్నారు।

శ్రీ తివారి ముస్లిం సమాజానికి నేరుగా సందేశమిస్తూ, “మీరు భారతీయ పౌరులు। పౌరులుగా మీకు అన్ని హక్కులు ఉన్నాయి। కానీ హక్కులతో పాటు కర్తవ్యాలు కూడా ఉన్నాయి। దేశ చట్టాన్ని అంగీకరించడం, జాతీయ చిహ్నాలకు గౌరవం ఇవ్వడం, సమాన పౌర సంహిత భావనను అర్థం చేసుకోవడం కూడా పౌరత్వంలో భాగమే” అని అన్నారు।

బోర్డు తరచూ ముస్లింలపై అన్యాయం జరుగుతోందని, మసీదులు–మదరసాలు లక్ష్యంగా మారుతున్నాయని, బుల్డోజర్లు వారిపైనే నడుస్తున్నాయని, వందేమాతరం వారి మతంపై దాడి అని చూపిస్తున్నదని ఆయన విమర్శించారు। ఇది అసంపూర్ణం, భ్రమపెట్టే చిత్రమని ఆయన అన్నారు। అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘనలు మతరక్షణ పేరుతో సమర్థించబడవని, చట్టం అందరిపై సమానంగా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు।

సమాన పౌర సంహితకు వ్యతిరేకంగా నిలబడటం అంటే, ముస్లిం మహిళల సమాన హక్కులకు వ్యతిరేకంగా నిలబడటమే అని ఆయన అన్నారు। బహుపతిత్వం, అసమాన వారసత్వం, పర్సనల్ లా లోని అసమానతలు — ఇవన్నీ రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు। మూడు తలాక్‌పై కోర్టు, పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలు న్యాయం పక్షాన ఉన్నాయని, అదే దిశలో ముందుకు వెళ్లడమే UCC అని ఆయన అన్నారు।

“వందేమాతరం స్వాతంత్ర్య సంగ్రామ గీతం। దేశానికి గౌరవం తెలపడం ఏ మతానికి అవమానం కాదు। జాతీయ గీతానికి గౌరవం ఇవ్వలేని వారు, రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోతారు” అని ఆయన అన్నారు।

శ్రీ తివారి ముస్లిం సమాజంలోని జాగృత వర్గాన్ని ఉద్దేశించి, “భయ వాతావరణాన్ని మీ నాయకుల మాటలతో మీరు స్వయంగా సృష్టించవద్దు। దేశంలో ముస్లింల జీవితం, ఆస్తి, పూజా స్థలాల రక్షణ రాజ్యాంగం ద్వారా జరుగుతుంది, శరియత్ ద్వారా కాదు। రాజ్యాంగం–శరియత్ రెండింటిని ఒకే పంక్తిలో పెట్టి ఉద్యమం చేస్తామని చెప్పే నాయకులు, రెండింటి మధ్య విరోధం వస్తే ఏది అంగీకరిస్తారు? రాజ్యాంగమా? లేక శరియతా?” అని ప్రశ్నించారు।

విశ్వహిందూ పరిషత్ స్పష్టమైన సందేశం:
1. భారతదేశంలో ఏ సమాజం యొక్క పర్సనల్ లా కూడా రాజ్యాంగానికి మించి ఉండలేడు।
2. సమాన పౌర సంహిత దేశ ఏకత్వం, నిజమైన సమానత్వం కోసం అవసరం।
3. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై చర్య మతపరమైన కారణాలతో ఆపబడదు।
4. వందేమాతరానికి గౌరవం ఇవ్వడం దేశభక్తి, అది ఏ మతానికి వ్యతిరేకం కాదు।
5. తాము బాధితులమని చెప్పి దేశాన్ని విభజించే ప్రయత్నం అంగీకరించబడదు।

“హిందూ సమాజం ఎవరి చట్టబద్ధ మతాచరణకు వ్యతిరేకి కాదు। కానీ రాజ్యాంగానికి మించి శరియత్‌ను రుద్దే ప్రయత్నం దేశద్రోహం। రాజ్యాంగాన్ని అంగీకరించండి, చట్టాన్ని పాటించండి, దేశాన్ని గౌరవించండి — అదే నిజమైన సంరక్షణ” అని శ్రీ తివారి అన్నారు।

విశ్వహిందూ పరిషత్ శాంతి, సంభాషణ, రాజ్యాంగ పరమోన్నతతకు మద్దతు ఇస్తుంది। కానీ రాజ్యాంగాన్ని బలహీనపరిచే ఏ ఉద్యమాన్నైనా అదే స్థాయిలో వ్యతిరేకిస్తుంది।

జారీ చేసినవారు:
వినోద్ బన్సల్
జాతీయ ప్రతినిధి
విశ్వహిందూ పరిషత్

హిందువులు కెరీర్‌ ముసుగులో కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవద్దు@ కుటుంబ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత@ ...
31/08/2026

హిందువులు కెరీర్‌ ముసుగులో కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవద్దు

@ కుటుంబ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

@ హిందువుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని.. ఇతర మతస్తుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతుంది..

@ సరైన సమయానికి పెళ్లిళ్లు చేసుకొని కుటుంబ జీవనం సాగించాలి

@ విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మహామంత్రి గుమ్మల్ల సత్యం జీ

హైదరాబాద్: ఆధునిక జీవన విధానం, కెరీర్‌ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి పేరుతో కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌ తరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్షేత్ర సంఘటన మహామంత్రి శ్రీ గుమ్మల్ల సత్యం జీ హెచ్చరించారు. కెరీర్‌ ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యమని, వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం పట్ల బాధ్యతను యువత గుర్తించాలని హిందువులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వహిందూ పరిషత్ బాధ్యతాయుతమైన కార్యకర్తల సమావేశం భాగ్యనగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక సవాళ్లు, కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, మతమార్పిడులు, మహిళలు–యువత భద్రత, జనాభా సమతుల్యత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా గుమ్మల్ల సత్యం జీ మాట్లాడుతూ.. “కెరీర్‌ కోసం కుటుంబాన్ని వాయిదా వేస్తూ పోతే ఒక దశలో కుటుంబమే లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ఆస్తులు సంపాదించడం మాత్రమే జీవిత లక్ష్యం కాదు. విలువలతో కూడిన కుటుంబాన్ని నిర్మించడం, పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం కూడా ప్రతి వ్యక్తి బాధ్యత” అని అన్నారు.

యువత సరైన సమయంలో వివాహం చేసుకొని కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కుటుంబ వ్యవస్థ బలహీనపడితే దాని ప్రభావం వ్యక్తిపైనే కాకుండా మొత్తం సమాజంపై పడుతుందని పేర్కొన్నారు. జనాభా సమతుల్యతపై సమాజంలో చైతన్యం అవసరమని, భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కుటుంబం తమ పరిస్థితులు, సామర్థ్యాలకు అనుగుణంగా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలని సత్యం జి అన్నారు.

“చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు.. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించాలి” అని ఆయన పేర్కొన్నారు. కుటుంబ విలువలు, వివాహ వ్యవస్థ, సంస్కారం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై యువతలో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

హిందూ సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం, మతమార్పిడులపై చైతన్యం కల్పించడం, మహిళలు, యువతకు ఎదురవుతున్న సామాజిక సమస్యలపై అవగాహన పెంచడం, కుటుంబ వ్యవస్థను పరిరక్షించడం వంటి అంశాలపై విశ్వహిందూ పరిషత్ మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

హిందూ సమాజం భవిష్యత్తు కేవలం ప్రభుత్వాల చేతుల్లోనే లేదని, ప్రతి కుటుంబం, ప్రతి తల్లిదండ్రి, ప్రతి యువకుడు, ప్రతి యువతి తమ సామాజిక బాధ్యతను గుర్తించినప్పుడే సమాజం బలపడుతుందని సత్యం జీ అన్నారు. “బలమైన కుటుంబం – బలమైన సమాజం – బలమైన దేశం” అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఇతర మతస్థుల జనాభా విపరీతంగా పెరిగిపోతుందని .. అదే సమయంలో క్రమ క్రమంగా హిందువుల సంఖ్య తగ్గిపోతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

సరైన సమయానికి పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కణాలని, సుఖసంతోషాలతో కుటుంబంతో జీవించాలన్నారు.

విశ్వహిందూ పరిషత్‌ను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత బలోపేతం చేయడం, హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం, రాబోయే కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు.

సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు సునీత రెడ్డి, రాష్ట్ర సహ కార్యదర్శులు చింతల వెంకన్న, రమేష్, ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్‌దళ్, గోరక్ష, దుర్గా వాహిని, పలు విభాగాల రాష్ట్ర కన్వీనర్లు, ముఖ్య బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా కోటి కోటి నమస్సులు
28/08/2026

శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా కోటి కోటి నమస్సులు

28/08/2026
25/08/2026

మతోన్మాది సాదిక్ ను ఎన్కౌంటర్ చేయాలి : పగుడాకుల బాలస్వామి

@ పచ్చని కుటుంబాన్ని సమాధి చేసిన లవ్ జిహాద్

@ ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉండటంతోనే అత్యంత ప్రమాదకర కెమికల్స్ ఉపయోగించి జగదీశ్వర్ రెడ్డి హత్య

@ మతం మారకపోతే ఉన్న ఒక్కగానొక్క కొడుకు రియోను ఉగ్రవాదులకు అమ్మేస్తానని బ్లాక్మెయిల్

@ నవ దంపతుల మధ్య చొరబడి అత్యంత ప్రమాదకర విషపదార్థాలతో భర్త హత్య..

@ సౌజన్య, నూకరాజు దంపతులను మతం మారమని తీవ్ర ఒత్తిడి..

@ క్షణం క్షణం నరకమే అనుభవించిన ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం..

@ ఊపిరి తీసుకోవడానికి సైతం వణికిపోయిన సౌజన్య కుటుంబం

@ పరువుకు భయపడి బయట చెప్పుకోలేక కుమిలి కుమిలి నరకమనుభవించిన హిందూ కుటుంబం

@ సౌజన్య రాసిన తన మరణ పత్రమే సాజిద్ చర్యలన్నింటికీ సాక్ష్యం

@ అత్యంత ప్రమాదకరమైన విష పదార్థాలు, కెమికల్స్ ఎక్కడి నుంచి లభించాయో ఆచూకీ బయట పెట్టాలి

@ ఆస్తులు.. భూములు.. నగలు.. ప్లాట్లు ప్రతినెలా వచ్చే జీతం డబ్బులు కూడా లాక్కోవడం అత్యంత హేయం

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్న కాకినాడ ఘటన అత్యంత దారుణమని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముక్ పగుడాకుల బాలస్వామి తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన సాదిక్ ఖాన్ ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. గుట్టుగా పరువుతో బతుకుతున్న నూకరాజు కుటుంబాన్ని సమాధి చేసిన సాజిద్ బతకడానికి వీల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లయి పిల్లలున్న కాపురంలో చొరబడి లవ్ జిహాద్ పేరుతో సౌజన్యను వెంటాడి, వేటాడి అత్యంత కిరాతకంగా హింసించడం హేయం అన్నారు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి తమ ప్రేమకు అడ్డుగా వస్తున్నాడని తెలిసి అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్టులు ఉపయోగించే విష పదార్థాలు, కెమికల్స్ కలిపి విష ప్రయోగం చేసి జగదీశ్వర్ రెడ్డిని హత్య చేసిన సాదిక్ నరరూప రాక్షసుడు అని బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీశ్వర్ రెడ్డి హత్య అనంతరం సౌజన్యను ముస్లిం మతంలోకి మారాలని, కుటుంబమంతా ఖురాన్ చదవాలని ఆంక్షలు పెట్టడం.. చిత్రహింసలు పెట్టి దాడులు చేయడం క్షమించరాని నేరం అన్నారు. ఒకవేళ మతం మారలేదంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకు రీయోను ఉగ్రవాదులకు అమ్మేస్తా అని హెచ్చరించి, బ్లాక్ మెయిల్ చేయడం అత్యంత అమానవీయం అని వాపోయారు.

పచ్చని కుటుంబంలోకి చొరబడి లవ్ జిహాద్ పేరుతో భార్యాభర్తలను విడదీసి, భర్తను హత్య చేసి వాళ్ళ ఆస్తులు.. నగలు.. ప్లాట్లు.. భూములు..బంగ్లాలు అన్నింటిని ఒక్కొక్కటి చేజెక్కించుకొని నెల జీతం కూడా వారికి అందకుండా చేసిన మతోన్మాది సాదిక్ పై ఎటువంటి మమకారం లేకుండా క్షణకాలంలో ఎన్కౌంటర్ చేయాలని బాలస్వామి డిమాండ్ చేశారు. చావడానికి కూడా వణికి పోయే రీతిలో దారుణమైన భయభ్రాంతులను సృష్టించి , బయటకు చెప్పుకోలేని రీతిలో చెప్పుకుంటే పరువు పోతుంది.. చెప్పుకోకుంటే ప్రాణం పోతుంది అనే రీతిలో ఆ లవ్ జిహాద్ కుట్ర నూకరాజు కుటుంబానికి యమపాశమైందన్నారు.

లవ్ జిహాద్ అనేది హిందువులను టార్గెట్ చేసి బలవంతంగా ప్రేమించడం.. వంచించడం.. ఆస్తులు లాక్కోవడం.. మతం మార్చడం.. అడ్డువచ్చిన భర్తలను, మగవారిని హత్యలు చేయడం.. అన్నీ కూడా ఈ ఘటనలో సాక్షాలుగా నిలుస్తున్నాయని బాలస్వామి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కెమికల్ విష పదార్థం సాదిక్ కు ఎక్కడి నుంచి వచ్చింది..? అని ప్రశ్నించారు. సౌజన్య కుమారుడిని ఉగ్రవాదులకు అమ్మేస్తా అని హెచ్చరిక చేయడం ఉగ్రవాదులతో అతడికి ఉన్న బహిరంగ సంబంధం రుజువు చేస్తోందని తెలిపారు. కాబట్టి అతడి వెనుక ఉన్న లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడి, హిందూ వ్యతిరేక కార్యకలాపాల ముఠాను లాగాలి అని బాలస్వామి డిమాండ్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు పరిచయమైనన్ని రోజులు నిరంతరం నరరూప రాక్షసుడులా నరకం అనుభవింపజేసిన సాదిక్ హిందువుల మరణమే తనకు ఆనందం అన్న రీతిలో వ్యవహారం చేయడం అత్యంత దారుణం అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడకుండా జరిగిన ప్రతి అక్షరం పూసగుచ్చినట్టు రాసిన సౌజన్య మరణ పత్రమే సాక్షాధారం. కాబట్టి ఇలాంటి ఘటనలు మరొకటి జరగకుండా సమాజం జాగ్రత్తమయ్యే రీతిలో సాదిక్ ను ఎన్కౌంటర్ చేయాలని బాలస్వామి డిమాండ్ చేశారు.

భవదీయ

పగుడాకుల బాలస్వామి
ధర్మాచార్య సంపర్క ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010

Address

4-5-212 Bhavan, Vijaya Sri Building, Koti
Hyderabad
500095

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishva Hindu Parishad - Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share