24/08/2026
కాగితాలపై నీళ్లు విడుదల చేసినట్లు చూపించడం కాదు... కాలువల్లో నీళ్లు పారాలి, రైతుల పొలాలకు నీరు చేరాలి.
సాగునీరు విడుదలై రైతుల పొలాలకు చేరేంత వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుంది.
- పల్లా సుందర్ రాంరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జనగామ జిల్లా.