29/04/2026
💛✌️ #ప్రమాణస్వీకారం తరువాత #జాతీయఉపాధ్యక్షులు బాలిశెట్టి హరిప్రసాద్ అన్నను #సన్మానించిన మంత్రులు ✌️💛
ఈ రోజు Telugu Desam Party #విజయవాడ కేంద్ర కార్యాలయంలో #జాతీయఅధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, #జాతీయవర్కింగ్ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, #టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారి సమక్షంలో #జాతీయఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
🔥 #252మందితో #నూతనకార్యవర్గం ఏర్పడి పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.
👏 ఈ సందర్భంగా #బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక #శుభాకాంక్షలు.
🚲 మన #నాయకత్వంలో పార్టీ మరింత #బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాం.
🙏 ఈ #బాధ్యతలు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక #ధన్యవాదాలు.
🌟 ఈ సందర్భంగా గౌరవ మంత్రులు రామానాయుడు గారు ( #భారీనీటిపారుదలశాఖమంత్రి), అచ్చం నాయుడు గారు ( #వ్యవసాయశాఖమంత్రి) జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరిప్రసాద్ అన్నను #సన్మానించడం జరిగింది.
🌟 అలాగే Andhra Pradesh State Panchayati Raj Chamber #ఆర్గనైజింగ్సెక్రటరీ కుపాల వెంకట సుబ్బయ్య గారు, సిద్ధవటం సర్పంచ్ ఓబులయ్య గారు, మురళి చలమల గారు ( #టీడీపీ #సోషల్మీడియా) కార్యక్రమంలో #పాల్గొన్నారు.
💛✌️ #తెలుగుదేశంపార్టీ #శుభాకాంక్షలు #విజయవాడ