SV MOHAN REDDY

SV MOHAN REDDY Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SV MOHAN REDDY, Political Party, Kurnool.

05/02/2026

*వైస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు*

*శ్రీ ఎస్వీ మెహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ప్రెస్మీట్*

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్య మంత్రి అయిన రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కు అయ్యి రాయలసీమ ప్రయోజనాలని తాకట్టు పెట్టి రాయలసీమని ఎడారి చేయాలనుకుంటున్నారా?

చంద్రబాబు అప్పట్లో ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కట్టిన ఏ ప్రాజెక్ట్ అనుమతి తీసుకున్నారు?

మీ కుమారుడు ఏమో ఒక్క టీఎంసీ నీటికోసం రాష్ట్రాలు, దేశాలు యుద్దాలు చేసుకున్న రోజులు ఉన్నాయి అని అంటారు, మీరేమో 4 టీఎంసీ లే కదా అని హేళన చేస్తున్నారు అని విమర్శించారు.

పోతిరెడ్డిపాడులో వైస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడం కోసం ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభకి రాయలసీమ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు

కార్యక్రమంలో నగర మేయర్ బి వై రామయ్య గారు, పార్టీ రాష్ట్ర నాయకులు,కార్పొరేటర్లు, జిల్లా నాయకులు పాల్గొన్నారు

*వైస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు* *శ్రీ ఎస్వీ మెహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద  ప్రెస్మీట్*ముఖ్యమంత్...
05/02/2026

*వైస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు*

*శ్రీ ఎస్వీ మెహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ప్రెస్మీట్*

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్య మంత్రి అయిన రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కు అయ్యి రాయలసీమ ప్రయోజనాలని తాకట్టు పెట్టి రాయలసీమని ఎడారి చేయాలనుకుంటున్నారా?

చంద్రబాబు అప్పట్లో ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కట్టిన ఏ ప్రాజెక్ట్ అనుమతి తీసుకున్నారు?

మీ కుమారుడు ఏమో ఒక్క టీఎంసీ నీటికోసం రాష్ట్రాలు, దేశాలు యుద్దాలు చేసుకున్న రోజులు ఉన్నాయి అని అంటారు, మీరేమో 4 టీఎంసీ లే కదా అని హేళన చేస్తున్నారు అని విమర్శించారు.

పోతిరెడ్డిపాడులో వైస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడం కోసం ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభకి రాయలసీమ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు

కార్యక్రమంలో నగర మేయర్ బి వై రామయ్య గారు, పార్టీ రాష్ట్ర నాయకులు,కార్పొరేటర్లు, జిల్లా నాయకులు పాల్గొన్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – కర్నూలు జిల్లావైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడిగా పార్టీ నన...
05/02/2026

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – కర్నూలు జిల్లా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడిగా పార్టీ నన్ను నియమించిన సందర్భంగా,
కర్నూలు జిల్లా అధ్యక్షులు, పార్టీ పెద్దలు శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా
👉 గొల్ల మధు శేఖర్
👉 కోడుమూరు నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు కె. గిరి ప్రసాద్
👉 బెస్త మధు సూధన్
కూడా పాల్గొన్నారు.
పార్టీపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను మరింత నిబద్ధతతో, కష్టపడి నిర్వర్తిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితమవుతామని తెలియజేస్తున్నాను. ✊🏻

జై వైఎస్సార్ ✌️
జై జగన్ 🙏🏻






18/12/2025

గవర్నర్ క్యాంప్ ఆఫీస్ లో
18/12/2025

గవర్నర్ క్యాంప్ ఆఫీస్ లో

16/12/2025

కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా...
16/12/2025

కర్నూలు

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా నుంచి సేకరించిన సంతకాలను వైసిపి కేంద్ర కార్యాలయానికి పంపిన కర్నూలు జిల్లా నాయకులు..

ఎస్టీ బీసీ నుంచి రాజ్ విహార్ సెంటర్ వరకు 5,000 మందితో ర్యాలీగా వెళ్లిన వైసీపీ శ్రేణులు

సంతకాలు సేకరించిన పత్రాల వాహనాన్నీ జెండా ఊపి కేంద్ర వైస్సార్సీపీ కార్యలయంకు పంపిన కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి గారు,

ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 4,21,217 మంది ప్రజల సంతకాలు సేకరించాం

కార్యక్రమం విజయవంతం అవటానికి కృషిచేసిన నియోజకవర్గ ఇన్చార్జులు, పార్టీ శ్రేణులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా

కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెనక్కి తగ్గాలి

కోటి మందికి పైగా ఇప్పటికే సంతకాలు తెలియజేసి తమ నిరసన వ్యక్తం చేశారు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గాలి లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారు

ఈ సంతకాల మొత్తాన్ని గవర్నర్ కు వైసిపి అధినేత జగన్ ఈనెల 18వ తేదీన అందచేస్తారు

ఈ కార్యక్రమంలో స్టేట్ మహిళ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి గారు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు,ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు,పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గారు,Mlcమధుసూదన్ గారు,మేయర్ రామయ్య గారు కూడా మాజీ చైర్మన్ కోట్ల హర్ష గారు, పార్లమెంట్ ఇంచార్జి బుట్ట రేణుక గారు, ఏమిగన్నూరు ఇంచార్జి రాజీవ్ రెడ్డి గారు,కోడుమూరు ఇంచార్జి సతీష్ గారు, పత్తికొండ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు రామచంద్రరెడ్డి గారు రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,డివిజన్,మండల,గ్రామ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు,డివిజన్ కార్పొరేటర్లు,ప్రెసిడెంట్లు ముఖ్య నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు,సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.

🎉 మధు గారి మనుమడు పుట్టినరోజు వేడుకలు 🎂ఈరోజు కర్నూలు నగరంలోని బి. క్యాంప్ విజ్ఞాన మందిర్ ఫంక్షన్ హాల్ లోమధు గారి ఆహ్వానం...
12/12/2025

🎉 మధు గారి మనుమడు పుట్టినరోజు వేడుకలు 🎂

ఈరోజు కర్నూలు నగరంలోని బి. క్యాంప్ విజ్ఞాన మందిర్ ఫంక్షన్ హాల్ లో
మధు గారి ఆహ్వానం మేరకు జరిగిన మనుమడు పుట్టినరోజు వేడుకల్లో
వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు
కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్ ఎస్.వి. మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు.

👶🎂 పుట్టినరోజు వేడుకలలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది.

💐 మధు గారికి ఆహ్వానం కోసం ధన్యవాదాలు.

https://youtu.be/t6FgWWATdlE?si=jxbDWHywIYKtLXFE
10/12/2025

https://youtu.be/t6FgWWATdlE?si=jxbDWHywIYKtLXFE

🖊️ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం📍 43వ వార్డు – ఇందిరాగాంధీ నగర్, కర్న.....

🖊️ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం📍 43వ వార్డు – ఇందిరాగాంధీ నగర్, కర్నూలుఈరోజు ఉ...
10/12/2025

🖊️ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
📍 43వ వార్డు – ఇందిరాగాంధీ నగర్, కర్నూలు

ఈరోజు ఉదయం కర్నూలు నగరంలోని 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో
వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి గారు మరియు
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్
శ్రీమతి ఎస్.వి. విజయ మనోహరి గారు పాల్గొని ప్రజలతో కలిసి సంతకాలు సేకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
➡️ మెడికల్ విద్య ప్రజలకు అందుబాటులో ఉండాలి
➡️ ప్రైవేటీకరణ వల్ల సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతారని
➡️ ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో
43వ వార్డు కార్పొరేటర్ గారు, పార్టీ నాయకులు, వార్డు నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ✊

#కోటి_సంతకాలు







వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్.వి. మోహన్ రెడ్డి గారిని నూతనంగా ఎన్నికైన శాలివాహన (కుమ్మర) ...
09/12/2025

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్.వి. మోహన్ రెడ్డి గారిని నూతనంగా ఎన్నికైన శాలివాహన (కుమ్మర) సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గూడెంపాడు శ్రీనివాసులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ & మున్సిపల్ కో-ఆప్షన్ నెంబర్ కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షులు కేసీ నాగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాధికారి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షులు మధు, ఉపాధ్యక్షులు చిన్నగిడ్డయ్య, ప్రచార కార్యదర్శి సుంకన్న తదితరులు ఎస్.వి. మోహన్ రెడ్డి గారిని శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

అదేవిధంగా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కుమ్మరుల గెలుపుకు సహకరించవలసిందిగా వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Address

Kurnool

Website

Alerts

Be the first to know and let us send you an email when SV MOHAN REDDY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share