25/02/2026
త్వరలో " ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 పాలసీ"
రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుదారులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పం.వాణిజ్య, వ్యాపారాలకు మరింత సులువుగా అనుమతులు దొరికేలా "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0" పాలసీని అందుబాటులోకి తెస్తాం. పెట్టుబడుల ద్వారా మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, ఐటి, ఫార్మా, బయోటెక్ కంపెనీలు వస్తాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తాయి- తెలంగాణా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సదస్సులో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు.