25/08/2026
•వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి, బ్రాండింగ్తో ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రైతులు కేవలం ఉత్పత్తిదారులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు
•వాతావరణ మార్పులు, కరవును తట్టుకునే విత్తనాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు మరింత దృష్టి పెట్టాలని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు
•సాంకేతికత, ఆవిష్కరణలు, స్వదేశీ విత్తనాల అభివృద్ధితో రైతుల ఆదాయం పెంచి, దేశాన్ని ఆహార రంగంలో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు
•ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్చైన్ వంటి సాంకేతికతతో ఆన్లైన్ సేవలను మరింత సులభతరం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు
•మంత్రి నారా లోకేష్ మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హలకుంది గ్రామంలోని సుజ్ఞాన్ బ్లేడ్ స్టాక్ యార్డును సందర్శించనున్నారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/2TkEO