BJP నిడదవోలు టౌన్

BJP నిడదవోలు టౌన్ official account of BJP Nidadavole Town

Actress  raised her voice on Bangladeshi Hindu's situation..Next day dhruv rathee started targetting her 🙂👍🏼
31/12/2025

Actress raised her voice on Bangladeshi Hindu's situation..
Next day dhruv rathee started targetting her 🙂👍🏼

18/12/2025
నిజం నిప్పు లాంటిది...🔥
17/12/2025

నిజం నిప్పు లాంటిది...🔥

13/12/2025

12/12/2025 శుక్రవారం నాడు నిడదవోలు చిన్న కాశి రేవును బీజేపీ జిల్లా అధ్యక్షులు గారు సందర్శించడం జరిగింది.
రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వం భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
అనంతరం శ్రీ దుర్గా భవానీలతో అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని, మాలధార వేసుకున్న భక్తులకు లక్కోజు సాయి సూర్య గారి ఆర్ధిక సహకారంతో అయినా దుప్పట్లు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మార్తా ప్రమోద్ కుమార్, బీజేపీ స్టేట్ కమిటీ మెంబర్ నీలం రామారావు గారు, నగర కార్యదర్శి సాయి సూర్య,గుడ్ల గోవింద రాజు, తోరం జై శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలు, భక్తులు భవానీలు పాల్గొనడం జరిగింది.

10/12/2025

భారత పార్లమెంట్ సాక్షిగా వందేమాతరం గీతం నుండి నెహ్రూ తొలగించిన వాక్యాలు

వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో....మన భారతదేశం అని రంగాల్లో ముందుకు నడుస్తుంది.... వికసిత భారత దేశం,...
09/12/2025

వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో....
మన భారతదేశం అని రంగాల్లో ముందుకు నడుస్తుంది.... వికసిత భారత దేశం, విశ్వ గురు గా అయ్యే గడియలు చాలా ముందు ఉన్నాయి...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి శపరిపాలనలో దేశం చాలా మందికి నడుస్తుంది...

🇮🇳

నిడదవోలు నియోజవర్గం తిమ్మరాజుపాలెం గ్రామంలో త్రిశక్తి స్వరూపిణి  శ్రీ కోట సత్తమ్మ దేవి అమ్మవారికి తిరుణాల సందర్భంగా... అ...
09/12/2025

నిడదవోలు నియోజవర్గం తిమ్మరాజుపాలెం గ్రామంలో త్రిశక్తి స్వరూపిణి శ్రీ కోట సత్తమ్మ దేవి అమ్మవారికి తిరుణాల సందర్భంగా... అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది... ఇందులో బిజెపి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్సీ సోము వీరాజు గారు, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్ర గారు నిడదవోలు బిజెపి అధ్యక్షులు, కార్యకర్తలు ప్రముఖులు పాల్గొనడం జరిగింది...

#బజప

దేశం కోసం ఆలోచించిన నేతలు…ప్రజల కోసం పనిచేసిన నాయకత్వం.అధికారమే లక్ష్యం కాకుండా,సేవనే ధ్యేయంగా ముందుకు సాగిన ప్రయాణం ఇది...
08/12/2025

దేశం కోసం ఆలోచించిన నేతలు…
ప్రజల కోసం పనిచేసిన నాయకత్వం.
అధికారమే లక్ష్యం కాకుండా,
సేవనే ధ్యేయంగా ముందుకు సాగిన ప్రయాణం ఇది.

సవాళ్లు ఎంత పెద్దవైనా,
విజన్ స్పష్టంగా ఉంటే మార్పు తప్పకుండా వస్తుంది.
నమ్మకం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవ —
ఇవే నిజమైన నాయకత్వానికి గుర్తులు.

నిన్నటి త్యాగాలు,
నేటి నిర్ణయాలు,
రేపటి బలమైన భారతానికి పునాది వేస్తాయి.
దేశ హితం ముందుంటే…
వ్యక్తిగత ప్రయోజనాలు అర్థం లేనివే. 🇮🇳

జయహో భారతం 🧡🤍💚

కోట సత్తమ్మ తల్లి కి శనివారం బోనాల సమర్పించిన రాజమండ్రి ప్రముఖులుఅంగరంగ వైభవం గా అమ్మవారి బోనాలు జాతరవేలాది భక్తులతో కిట...
08/12/2025

కోట సత్తమ్మ తల్లి కి శనివారం బోనాల సమర్పించిన రాజమండ్రి ప్రముఖులు

అంగరంగ వైభవం గా అమ్మవారి బోనాలు జాతర

వేలాది భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రంగాణం

భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం... ఆలయ కమిటీ

అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి..
బీజేపీ పార్టీ నాయకులు ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి, ఎమ్మెల్సీ సోము, జిల్లా అధ్యక్షులు నాగేంద్ర..

బీజేపీ ప్రముఖులకి స్వాగతం పలికిన నిడదవోలు బీజేపీ నాయకులు మోర్త ప్రమోద్ కుమార్, లక్కొజు సూర్య సాయి

నిడదవోలు, 07-12-2025:
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్లు ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఐదు రోజులపాటు అమ్మవారు శంకు చక్ర గదా అభయ హస్త యజ్ఞోపదారినిగా, త్రిశక్తి స్వరూపమై, భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కోట సత్తమ్మగా దర్శనమివ్వనున్నారు. నిడదవోలు పట్టణంలో కోట సత్తమ్మ తల్లి ధరణి మహోత్సవాలు భక్తి భావంతో, పెద్దఎత్తున నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాజమండ్రి నుండి బోనాలను ఘనంగా రాగింపజేశారు. హిందూ చైతన్యవేదిక జిల్లా మహిళ ప్రముఖ్, అఖిల భారత తెలుగు సేన ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు లయన్ జి.ఆదిలక్ష్మి అడ్వకేట్ ఆధ్వర్యంలో భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారికి రాజమహేంద్రవరం నుండి 101 మంది మహిళలతో చీర - సారె, పసుపు, కుంకుమలు, గాజులు పువ్వులు పలు రకాల పిండి వంటలు వడపప్పు చలివిడ పానకాలను బోనాలుగా సమర్పించారు. వందలాది భక్తులు పాల్గొన్న ఈ బోనాల ఊరేగింపు పట్టణమంతా ఉత్సాహ వాతావరణాన్ని సృష్టించింది. పురోహితులు మంత్రోచ్చారణలు చేస్తూ, మహిళలు సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ, సాంప్రదాయ డప్పులు, సంగీత బృందాల నడుమ బోనాలు మహోత్సవ ప్రాంగణానికి చేరాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు,హాజరై ధరణి మహోత్సవాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఊరేగింపుగా వచ్చిన బోనాలను స్వాగతించిన అనంతరం, ఎమ్మెల్యే తల్లి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “కోట సత్తమ్మ తల్లి మహోత్సవాలు నిడదవోలు ప్రాంత ప్రజల మతానుబంధం మాత్రమే కాదు, వారి సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే విశేష పండుగ. ఇక్కడి ప్రజలు ఏకత్వంతో, భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవాలను నిర్వహించడం ఎంతో అభినందనీయం. ప్రజల అభివృద్ధి, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కోసం తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
అలాగే ప్రజల నుండి వచ్చిన స్

06/12/2025

ప్రధాని గారు నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన ఇక్కడ నివసించడం భారతదేశం అదృష్టం - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

Address

Nidadavole
534301

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP నిడదవోలు టౌన్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share