18/01/2025
"స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్" కార్యక్రమంలో భాగంగా ది 18-01-2025 తేదీన పెడన బస్టాండ్ మరియు చేపల మార్కెట్ నందు ప్రత్యేక పారిశుద్ధ్యo నిర్వహించి పరిసర ప్రాంతములు నందు గల GVP లను తొలగించి, చుట్టుప్రక్కల గల డ్రెయిన్స్ శుబ్రపరిచి 'పరిసరాలు-పరిశుభ్రత' నందు అవగాహన సదస్సు కల్పించడం జరిగినది.ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా గౌరవ పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ.యం.గోపాల్ రావు గారు,పట్టణ ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది మరియు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొని 'స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ' చేయుట జరిగినది.