24/09/2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,మరియు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా, ఈరోజు 13వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది....,