Telugu Desam Party: Rayachoti

Telugu Desam Party: Rayachoti Official Page of TDP Rayachoti

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులైన 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారం చెక్కును క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబా...
22/08/2026

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులైన 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారం చెక్కును క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. అనంతరం నిర్వాసితులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్కాపురం జిల్లా ప్రజాప్రతినిధులు, నిర్వాసితులు పాల్గొన్నారు.




|| Annamayya district ||

•ఆగస్టు 12న జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 25 ప్రాజెక్టులకు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబ...
22/08/2026

•ఆగస్టు 12న జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 25 ప్రాజెక్టులకు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 21,627 ఉద్యోగాలకు అవకాశం లభించింది

•2047 నాటికి దక్షిణాదిని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా ‘వన్ విజన్.. వన్ సౌత్’ను సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు

•అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలు, ప్రజాప్రతినిధులతో మమేకం కానున్నారు

•అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్‌లో మంత్రి నారా లోకేష్ విశాఖకు ప్రయాణించారు

•ప్రముఖ నటి షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఎక్స్ వేదికగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/I92NO


జగన్ హయాంలో జరిగిన గ్రూప్ 1 స్కామ్ లో నిరుద్యోగులకు, వారి ప్రతిభకు ఎంతటి అన్యాయం జరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఒక అభ...
21/08/2026

జగన్ హయాంలో జరిగిన గ్రూప్ 1 స్కామ్ లో నిరుద్యోగులకు, వారి ప్రతిభకు ఎంతటి అన్యాయం జరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఒక అభ్యర్థికి మొదటిసారి 113 మార్కులు, రెండోసారి 115 మార్కులు వచ్చాయి. కానీ ఆ పేపర్లో 19 మార్పులు చేసి ఆ అభ్యర్థి మార్కులను 69కి తగ్గించారు. ఎంత ఘోరమో చూడండి!




|| Annammaya district ||

*రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక*SIR కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడు  కొత్త ఓటరు నమోదు కార్యక్రమం ప్రా...
21/08/2026

*రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక*

SIR కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడు కొత్త ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.

అక్టోబర్ 1 , 2008 సంవత్సరంలోగా జన్మించి, 18 ఏళ్లు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోగగరు.

ఓటు హక్కును కలిగి ఉండడం... పౌరుడిగా మన బాధ్యత..నేడు ఓటరుగా నమోదు అవ్వండి..ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.

*మీ ఓటు - మీ హక్కు..!*






|| Annammaya district ||

21/08/2026

నీకంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచేసిన లక్షల కోట్ల ఆస్తులున్నాయి. కానీ కూలి పని చేసుకునే ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనగలడా జగన్? ఈ యువకుడు 2014, 2018లలో కూడా, అంటే చంద్రబాబుగారి హయాంలోనే రెండు సార్లు డీఎస్సీ రాసి ఉద్యోగం తెచ్చుకోలేక పోయినా పట్టువదలకుండా ఈసారి మెగా డీఎస్సీతో విజయం సాధించారు. ఈయననా నువ్వు అవమానించేది?




|| Annamayya district ||

21/08/2026

ఎన్నికల మాట ఒకటి... అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే మాట ఒకటి ఉండదు చంద్రబాబు గారి దగ్గర. ఎన్నికలకు ముందు బీసీలకు ఏం చెప్పారో దాన్ని ఈరోజు చేసి చూపించారు. చంద్రబాబు గారు మాట ఇస్తే... అది నెరవేరినట్టే! అంటున్నారు ప్రజలు.




|| Annammaya district ||

21/08/2026

తల్లి ఒక కూలి. ఇతనిది 12 ఏళ్ళ ప్రయత్నం. మామూలుగా అయితే అన్ని ఉద్యోగాలు ఉండవు. కానీ ఇక్కడ 16,000 పోస్టుల మెగా డీఎస్సీ కాబట్టి, అది కూడా ఎంతో పారదర్శకంగా జరిగిన నియామకాలు కాబట్టి ఈ యువకుడికి ఇన్నాళ్ళకి టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని పీకేస్తా అని రోడ్డెక్కావంటే నిన్ను ఏమనాలి జగన్?




|| Annammaya district ||

21/08/2026

మెగా డీఎస్సీ పరీక్షలు రాసి ప్రతిభతో ఉద్యోగం సాధించిన టీచర్లకు ఇంత అవమానం భరించలేక పోతున్నాం. డీఎస్సీపై తప్పుడు ఆరోపణ చేస్తున్న వారు .. ఏళ్లుగా మేము పడిన కష్టాన్ని హేళన చేస్తున్నారు.




|| Annammaya district ||

•కోనసీమలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి, ముందస్తు జాగ్రత్తలు మరియు సత్వర సహాయక చర్...
21/08/2026

•కోనసీమలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి, ముందస్తు జాగ్రత్తలు మరియు సత్వర సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

•సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు 2047 నాటికి దక్షిణ భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని పిలుపునిచ్చారు

•విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు

•రాష్ట్రంలో నిర్వహించే పరీక్షల వ్యవస్థపై వైసీపీ అధినేత జగన్‌కు అవగాహన లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జగన్ రెడ్డి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలకు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

•పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.450 కోట్లతో చేపట్టిన ఈ పనులతో నల్లమల జలాశయానికి నీటి తరలింపుకు మార్గం సుగమమైంది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/VsJs1



కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సదరన్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదనలు చేశారు. దక్షిణాది నగ...
20/08/2026

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సదరన్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదనలు చేశారు. దక్షిణాది నగరాలకు హై స్పీడ్ కనెక్టివిటీ కోసం బుల్లెట్ ట్రైన్ ఆవశ్యకతను కౌన్సిల్‌లో వివరించారు.


|| Annamayya district ||

Address

Rayachoti
516269

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rayachoti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Rayachoti:

Shortcuts

Share