15/08/2026
తిరుపతి
ఢిల్లీ కు వెళ్ళి టెట్ సమస్య పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ను కలిసి వినతి పత్రం ఇచ్చిన ముగ్గురు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన భూమన కరుణాకరరెడ్డి
*భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ,చిత్తూరు జిల్లాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు*
చంద్రబాబు నాయుడు వంచించడం జీవిత ఆశయం గా పెట్టుకున్న వ్యక్తి
టీచర్లు ను నమ్మించి, ఓట్లు దండుకున్న చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువునా మోసం చేశారు
ప్రభుత్వ టీచర్లు భవిష్యత్ తో ఆటలు ఆడుకుంటున్నారు
ఉపాధ్యాయులు మనోభావాలు దెబ్బతీస్తోంది కూటమి ప్రభుత్వం
చంద్రబాబు వైఖరి పై ప్రభుత్వ టీచర్లు చేసే పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది
ఇన్ సర్వీస్ టీచర్లు కు టెట్ పరీక్ష తీవ్రంగా వ్యతిరేకిస్తోంది
చంద్రబాబు సర్కారు ప్రభుత్వం మెడలు వంచి టీచర్లు పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
చంద్రబాబు అరాచక పాలన పై పోరాటం సాగిస్తాము
ప్రభుత్వ టీచర్లు కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
*యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సి.ఈ.సి సభ్యులు కామెంట్స్*
లక్ష అరవై వేలమంది పైగా ప్రభుత్వ టీచర్లు 90 శాతం టీడీపీ కు అనుకూలంగా ఓటు వేశారు
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి చేయాలని నిర్ణయం పున:సమీక్ష చేయాలని కేంద్ర మంత్రి ను కలిశారు
ముగ్గురు ప్రభుత్వ టీచర్లను సస్పెన్షన్ వేటు వేయడంపై ఆగ్రహం
ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనది, టీచర్లు స్వేచ్ఛ హరిస్తున్నారు.
1983 లో ఇంటర్మీడియట్ వారికి ఎన్టీఆర్ హయంలో టీచర్లు గా నియమించారు..
టీచర్లకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలి
ఎంపీలు, ఎమ్మెల్సీ లు తో కలిసి వెళ్ళడం సాకుగా చూపిస్తూ సస్పెన్షన్ వేటు వేయడం అప్రజాస్వామికం ,అన్యాయం
డీఎస్సీలో అవినీతి కప్పిపించ్చేందుకు టీచర్లు పై సస్పెండ్ వేటు వేశారు..