AP 175 Analysis - PINN

AP 175 Analysis - PINN Personal Page of a Professional Journalist.. Opinions, Videos, Polls & Critical Reviews.. everything will be covered in this page....

AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.

ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? A. అద్భుతంగా మారాయిB. గోతులు అలాగే ఉన్నాయి
01/06/2026

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది?
A. అద్భుతంగా మారాయి
B. గోతులు అలాగే ఉన్నాయి


హైదరాబాద్ లో జనసేన సభకు అనుమతి నిరాకరణ! రేపు గచ్చిబౌలిలో నవ నిర్మాణ సంకల్ప సభ తలపెట్టిన జనసేన.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు...
01/06/2026

హైదరాబాద్ లో జనసేన సభకు అనుమతి నిరాకరణ!

రేపు గచ్చిబౌలిలో నవ నిర్మాణ సంకల్ప సభ తలపెట్టిన జనసేన..

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరించిన పోలీసులు..

అనుమతి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు!

జనసేన సభ నేపథ్యంలో అప్రమత్తమైన కాంగ్రెస్ సర్కార్.. పవన్ సభపై ఈరోజు మధ్యాహ్నం తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

ఈ క్రమంలోనే అనుమతి నిరాకరణ వెనుక రాజకీయ కారణాలు స్పష్టం



చంద్రబాబు నాయుడు గారి 4వ సారి పాలనపై మీ అభిప్రాయం?A. సూపర్B. నిరాశపరిచారు
31/05/2026

చంద్రబాబు నాయుడు గారి 4వ సారి పాలనపై మీ అభిప్రాయం?
A. సూపర్
B. నిరాశపరిచారు




తల్లికి వందనంపై కీలక అప్డేట్..!ఏపీలో ఈ ఏడాది తల్లికి వందనం పథకం కింద రూ.13 వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇం...
31/05/2026

తల్లికి వందనంపై కీలక అప్డేట్..!

ఏపీలో ఈ ఏడాది తల్లికి వందనం పథకం కింద రూ.13 వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

ఇందుకోసం ముందుగా పాఠశాలల నుంచి విద్యార్దుల ఆధార్, ఇతర వివరాలు సేకరించిన ప్రభుత్వం .. వాటిని సచివాలయాలకు పంపింది. అక్కడ వీటిని హౌస్ హోల్డ్ డేటా బేస్ తో సరిపోలుస్తున్నారు.

ఈ కార్యక్రమం పూర్తి కాగానే నిధుల విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా సవ్యంగా పూర్తయితే జూన్ 12 కల్లా తల్లికి వందనం నిధులు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి.



2026 TDP మహానాడు ఎలా జరిగింది ? A. సక్సెస్ B. ఫెయిల్
29/05/2026

2026 TDP మహానాడు ఎలా జరిగింది ?

A. సక్సెస్

B. ఫెయిల్



మాజీ మంత్రి, సీనియర్‌ నేత గాదె వెంకట రెడ్డి కన్నుమూత. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన గాదె వెంకటరెడ్డి. కొం...
29/05/2026

మాజీ మంత్రి, సీనియర్‌ నేత గాదె వెంకట రెడ్డి కన్నుమూత.

హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన గాదె వెంకటరెడ్డి.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గాదె వెంకటరెడ్డి (85).

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గాదె వెంకటరెడ్డి.

గాదె వెంకటరెడ్డి 1940 జూలై 10న ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో జన్మించారు.న్యాయశాస్త్రం (LLB) అభ్యసించిన ఆయన, ప్రజాసేవపైఉన్న ఆసక్తితో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.

కొడాలి నాని పై వెనిగండ్ల రాము ఫైర్.. ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తా అన్నావ్.. ఎప్పుడు తుడుస్తావో చెప్పాలి అన్న  గుడివ...
28/05/2026

కొడాలి నాని పై వెనిగండ్ల రాము ఫైర్..

ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తా అన్నావ్.. ఎప్పుడు
తుడుస్తావో చెప్పాలి అన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.

ప్రస్తుత పరిస్థితిలో కొడాలి నాని కార్పొరేటర్‌గా కూడా గెలవలేడు.. ఇది నా చాలెంజ్’ అన్నారు.

గుడివాడ ప్రజలు 53 వేల ఓట్ల తేడాతో ఓడించినా కొడాలి నానికి ఇంకా బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు.

విజయవాడలో మీడియా ముందు మాట్లాడడం కాదని.. దమ్ముంటే గుడివాడ రావాలని సవాల్ విసిరారు. చేతనైతే గుడివాడ ప్రజలకు సాయం చేసి చూపించాలన్నారు.



ఎవరి పాలన లో ఏపీ అప్పులలో కూరుకుపోయింది ?A. వై ఎస్ జగన్ B. చంద్రబాబు
27/05/2026

ఎవరి పాలన లో ఏపీ అప్పులలో కూరుకుపోయింది ?
A. వై ఎస్ జగన్
B. చంద్రబాబు

ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తాం: మంత్రి నారా లోకేష్ అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయ...
27/05/2026

ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తాం: మంత్రి నారా లోకేష్

అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.

పార్లమెంట్‌లో బిల్లు పాసైనా... అవ్వకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

బిగ్ అనౌన్స్‌మెంట్ అని ఉదయం పెట్టిన పోస్టుకు అనుగుణంగా తన ప్రసంగంలో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని నారా లోకేష్ ప్రకటించారు.



టీడీపీ మహానాడు ఈసారి కొత్తగా .. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వార్షిక ఉత్సవం 'మహానాడు' ఈసారి సర...
27/05/2026

టీడీపీ మహానాడు ఈసారి కొత్తగా ..

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వార్షిక ఉత్సవం 'మహానాడు' ఈసారి సరికొత్త హంగులతో, అనేక ప్రత్యేకతలకు వేదికగా మారుతోంది.

ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు టీడీపీ మహానాడు పై సరికొత్త నిర్ణయం

బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకను పూర్తిగా 'హైబ్రిడ్' పద్ధతిలో నిర్వహిస్తున్నారు. గతంలో కొవిడ్ సమయంలో కేవలం ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించగా, ఈ తరహా హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయడం పార్టీ చరిత్రలోనే ఇదే తొలిసారి.

ఈసారి మహానాడు పరిధిని మరింత విస్తరిస్తూ తొలిసారిగా అండమాన్‌కు సంబంధించిన ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు

నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.





Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when AP 175 Analysis - PINN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share