06/04/2023
మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలలో భాగంగా ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైన కంటి చూపు అంటే అందరికీ అవసరం మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి *ఉచిత కంటి వెలుగు శిబిరం* ఈరోజు 24 డివిజన్లోని ఎన్.ఎస్. కే. సేవ సమాజ్ లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఆకుతోట తేజశ్వి శిరీష్ SSS గారు మరియు వారు ప్రజలకు పరీక్షలు చేపించి వారి చేతుల మీదుగా అద్దాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశాయిపేట్ యూ. పీ. హెచ్.సి.ఎం..ఓ.డాక్టర్ భరత్ కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గంగుల ఆకాంక్ష సూపర్ వైజర్ టీ. రమాదేవి , స్టాఫ్ నర్స్ భాగ్య లక్ష్మి , మరియు డివిజన్ అధ్యక్షులు పందికొండ శివరాజ్, ఆర్టిఏ నెంబర్ గోరంట్ల మనోహర్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దాచేపల్లి సీతారాం గారు, గోపాల స్వామి గుడి ధర్మకర్త సోను, ఏ.ఏన్.ఎం.లు. సువార్త , కోమల , ఎమ్.ఏన్.ఓ. రామా రాజేష్ ఖన్నా , RP లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, డివిజన్ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు చాగంటికిరణ్, రబ్బాని, ఉప్పుల రవి, ఎంజీఎం శీను, రాహుల్, మదన్, వెంకన్న టంకు ప్రసాద్, R.సన్నీ, మరియు ఎస్ ఎస్ కె సేవా సమా జ్ నూతనంగా ఎన్నికైన దీపక్ శోభన్ గారు మరియు వారి కార్యవర్గం, మున్సిపాలిటీ జవాన్లు, రవి, కుమార్ మరియు శానిటేషన్ వర్కర్స్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినారు.