01/06/2026
ఈరోజు 1/6/2026/మంగళగిరి పట్టణంలోని పాత మంగళగిరి 26వ వార్డు లో పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సచివాలయం సిబ్బందితో కలిసి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయడం జరిగినది
మీ జగ్గారపు రామ్మోహన్ రావు (రాము)