పసుపుదళం Adoni

పసుపుదళం Adoni Babu is back

బుడేకల్ ఏరియాలో డోర్ టు డోర్ కార్యక్రమంకూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈరోజు ఆదోని పట్టణంలో...
24/08/2026

బుడేకల్ ఏరియాలో డోర్ టు డోర్ కార్యక్రమం

కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈరోజు ఆదోని పట్టణంలోని బుడేకల్ ఏరియాలో ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు అన్న గారి ఆదేశాల మేరకు, టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్న గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు అన్నగారు మాట్లాడుతూ:

“కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం, అన్న క్యాంటీన్లు, దీపం పథకం, మెగా డీఎస్సీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.

ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం మీనాక్షి నాయుడు అన్న గారి నాయకత్వంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిందే శంకర్, రంగన్న, రామస్వామి, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, కృష్ణారెడ్డి, క్లస్టర్6 రవి, సతీష్, అల్తాఫ్, నాగేష్, మరి, నాగరాజ్, ఉదయ్ శంకర్, శిక్షావలి, తదితరులు పాల్గొన్నారు,

Nara Chandrababu Naidu
Nara Lokesh
Meenakshi Naidu konka
Konka Umapathi Naidu
Siddartha Naidu Konka
Telugu Desam Party (TDP)
Team Konka

ఈరోజు ఆదోని నియోజకవర్గంలోని జీ. హొసల్లి గ్రామంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రహ్లాద్ రెడ్డి ...
23/08/2026

ఈరోజు ఆదోని నియోజకవర్గంలోని జీ. హొసల్లి గ్రామంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రహ్లాద్ రెడ్డి గారిని, కడితోట రాజశేఖర్ గారిని టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారు వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు.

వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Nara Chandrababu Naidu
Nara Lokesh
Meenakshi Naidu konka
Konka Umapathi Naidu
Siddartha Naidu Konka
Telugu Desam Party (TDP)
Team Konka

కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఉమాపతి నాయుడు అన్న గారుఈరోజు ఆదోని మండలం జీ.హోసల్లి గ్రామంలో గ్రామస్తుల ఆ...
23/08/2026

కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఉమాపతి నాయుడు అన్న గారు

ఈరోజు ఆదోని మండలం జీ.హోసల్లి గ్రామంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారు, బత్తిని కుబేర్నాథ్ గారు, శివప్ప గారు, కృష్ణారెడ్డి గారు, పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి కనకదాసు స్వామివారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలందరికీ శుభాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
Nara Chandrababu Naidu
Nara Lokesh
Meenakshi Naidu konka
Konka Umapathi Naidu
Siddartha Naidu Konka
Telugu Desam Party (TDP)
Team Konka

బుడేకల్, కల్లుబావి ఏరియాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఉమాపతి నాయుడు అన్నగారు.ఈరోజు ఆదోని పట్టణంలోని బుడేకల్ ఏరియాలో...
21/08/2026

బుడేకల్, కల్లుబావి ఏరియాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఉమాపతి నాయుడు అన్నగారు.

ఈరోజు ఆదోని పట్టణంలోని బుడేకల్ ఏరియాలో ముత్యాలమ్మ అవ్వ పూజా కార్యక్రమంలో, అలాగే కబావిల్లు ఏరియాలో ఈడుముక్క తాయమవ్వ పూజా కార్యక్రమంలో భక్తుల ఆహ్వానం మేరకు టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Nara Chandrababu Naidu
Nara Lokesh
Meenakshi Naidu konka
Konka Umapathi Naidu
Bhupal chowdary
Siddartha Naidu Konka
Telugu Desam Party (TDP)
Team Konka

బుడేకల్ ఏరియాలో డోర్ టు డోర్ కార్యక్రమంకూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈరోజు ఆదోని పట్టణంలో...
21/08/2026

బుడేకల్ ఏరియాలో డోర్ టు డోర్ కార్యక్రమం

కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈరోజు ఆదోని పట్టణంలోని బుడేకల్ ఏరియాలో ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు అన్న గారి ఆదేశాల మేరకు, టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్న గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు అన్నగారు మాట్లాడుతూ:

“కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం, అన్న క్యాంటీన్లు, దీపం పథకం, మెగా డీఎస్సీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.

ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం మీనాక్షి నాయుడు అన్న గారి నాయకత్వంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిందే శంకర్, రంగన్న, రామస్వామి, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, కృష్ణారెడ్డి, క్లస్టర్6 రవి, సతీష్, అల్తాఫ్, నాగేష్, మరి, నాగరాజ్, ఉదయ్ శంకర్, శిక్షావలి, తదితరులు పాల్గొన్నారు,

Nara Chandrababu Naidu
Nara Lokesh
Meenakshi Naidu konka
Konka Umapathi Naidu
Siddartha Naidu Konka
Telugu Desam Party (TDP)
Team Konka

*కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై డోర్ టు డోర్ కార్యక్రమం**కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆ...
18/08/2026

*కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై డోర్ టు డోర్ కార్యక్రమం*

*కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ ఉమాపతి నాయుడు అన్నగారి ఆధ్వర్యంలో 4వ వార్డు, పింజరగిరిలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.*

డోర్ టు డోర్ కార్యక్రమం సందర్భంగా ఉమాపతి నాయుడు అన్నగారు మాట్లాడుతూ:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడమే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు మనం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, సూపర్ సిక్స్ పథకాలు, దీపం పథకం, అన్న క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మెగా డీఎస్సీ, ఉద్యోగ అవకాశాలు తదితర కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నాం.

అదే విధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలి. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

రాబోయే రోజుల్లో కూడా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తామని ఉమాపతి నాయుడు అన్నగారు తెలిపారు.

డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిందేశంకర్, మన్సూర్, రంగన్న, రామస్వామి, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, రాష్ట్ర బెస్టా కార్పొరేషన్ డైరెక్టర్ రామంజి, ఎక్స్ కౌన్సిలర్ ప్రమీలమ్మ, జయరాం, అయ్యన్న, హుసేని, అల్తాఫ్, అరిఫ్, నాగరాజ్, భూపతి, తాయన్న, ఈరన్న, కాసిం, చక్రి, రఘు, శ్రీనివాసులు, రాము, సూరి, వినయ్, నారాయణ, దస్తగిరి, మా భాష, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు,
Nara Chandrababu Naidu
Nara Lokesh
Meenakshi Naidu konka
Konka Umapathi Naidu
Siddartha Naidu Konka
Telugu Desam Party (TDP)
Team Konka

*కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమం**కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు ప...
17/08/2026

*కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమం*

*కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఆదోని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ మీనాక్షి నాయుడు అన్న గారి ఆదేశాల మేరకు, ఆదోని పట్టణంలోని 21వ వార్డు సాయిబాబా నగర్‌లో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ ఉమాపతి నాయుడు అన్న గారు ప్రారంభించారు.*

*ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.*

*అలాగే ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఉమాపతి నాయుడు అన్న గారు తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.*

*ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రంగస్వామి నాయుడు, జిందేశంకర్, రామస్వామి, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, రంగన్న, క్లస్టర్8 లక్ష్మీనారాయణ, షేకన్న,వెంకటేష్,రత్నం, నాగేష్,గోపాల్, బాబు, తదితరులు పాల్గొన్నారు*

*ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.*
Nara Chandrababu Naidu
Nara Lokesh
Meenakshi Naidu konka
Konka Umapathi Naidu
Siddartha Naidu Konka
Telugu Desam Party (TDP)
Team Konka

Address

Adoni
Adoni
518301

Website

Alerts

Be the first to know and let us send you an email when పసుపుదళం Adoni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share