14/07/2024
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా యజ్ఞం
జులై 18 నుండి 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీర మహిళ భాద్యతగా పాల్గొనండి, కొత్త సభ్యత్వ నమోదు తో పాటు, సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా, ప్రతి జనసైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలనే అధినేత శ్రీ గారి ఆలోచనను అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము
మీ
మాలెం రమణబాబు
ఐటీ కో-ఆర్డినేటర్
(ఎస్ రాయవరం మండలం)
జనసేన పార్టీ
✊✊✊