25/07/2026
తాడిపత్రి పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే జెసి
తాడిపత్రిఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి గారు తాడిపత్రి పట్టణంలోని సుంకులమ్మ పాలెం నందు పర్యటించి ప్రజల సమస్యలు అడిగితెలుసుకున్నారు.. జెసి అష్మిత్ రెడ్డి గారి దృష్టికి పలువురు సమస్యలు తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని సూచించారు.