Smk news

Smk news .

భారత దేశం లో మొట్టమొదటి సారిగా 1957 లోనే పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందన దివంగత సీఎం కామరా...
28/07/2026

భారత దేశం లో మొట్టమొదటి సారిగా 1957 లోనే పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందన దివంగత సీఎం కామరాజ్ నాడార్ ది.

ఆయన స్ఫూర్తితో 2004 నాటికి దేశం అంతా మధ్యాహ్న భోజన పథకం అమలు అయింది. అంటే ఆయన స్టార్ట్ చేసిన 40 ఏళ్ళ తరువాత దేశం అంత పథకం అమలు సాధ్యం అయింది.

ఇన్నేళ్లలో అసలైన వ్యక్తి పేరు వదిలి ఏవేవో పేర్లతో పథకం పేరు పెట్టారు.

కానీ తమిళనాడు సీఎం విజయ్ మొదటి సారి కామరాజ్ గుర్తుగా తమిళనాడు లో టిఫిన్ కూడా స్టార్ట్ చేస్తూ ఆ భోజన పథకం కు "పెరుంతలైవర్ కామరాజర్ అల్పాహార పథకం" అని పేరు పెట్టారు అసలైన పేద ప్రజల నాయకుడికి నివాళి అర్పించారు సీఎం విజయ్..

ఇన్నేళ్లలో కాంగ్రెస్ డీఎంకే తో ఉండి కనీసం మంత్రి పదవి తెచ్చుకొలేక పోయింది కానీ విజయ్ మంత్రి పదవులు ఇచ్చి పథకాలకు మా పార్టీ నాయకుడు పేరు పెట్టీ మంచి ప్రాధాన్యత ఇస్తున్నాడు.

26/07/2026
23/07/2026

నిట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పించుటకు గాంధీ స్మృతి కేంద్రానికి చేరుకున్న రాహుల్ గాంధీ జి

Address

Bangalore

Website

Alerts

Be the first to know and let us send you an email when Smk news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share