Telugu Desam Party: Bobbili

Telugu Desam Party: Bobbili Official Page of TDP Bobbili

గ్రూప్‌-1 పై విలేకర్ల సమావేశంలో జగన్ ఎప్పటి మాదిరిగానే ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్దాలను పబ్లిగ్గా చెప్పేసాడు.  సిట్‌ నివ...
22/08/2026

గ్రూప్‌-1 పై విలేకర్ల సమావేశంలో జగన్ ఎప్పటి మాదిరిగానే ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్దాలను పబ్లిగ్గా చెప్పేసాడు. సిట్‌ నివేదికలోని కీలక ఆధారాలను పక్కన పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. అందులో ఒక రెండు ఉదాహరణలు ఇవి.



వెలిగొండ నిర్వాసితులకు  మూడో విడతగా రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు  అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ...
22/08/2026

వెలిగొండ నిర్వాసితులకు మూడో విడతగా రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకూ 85 శాతం మేర ఆర్ అండ్ ఆర్ పూర్తయింది. ప్రాజెక్టు మొదటి దశను త్వరలోనే ప్రారంభించనున్నారు.




దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబుగారు దక్షిణాది ప్రయోజనాలపై కీలక ప్రసంగం చేస్తూ....
22/08/2026

దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబుగారు దక్షిణాది ప్రయోజనాలపై కీలక ప్రసంగం చేస్తూ... దక్షిణాది రాష్ట్రాల దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ క్షేత్రాలు, సముద్రతీరాలు, ప్రకృతి సంపదను అనుసంధానిస్తూ ఉమ్మడి హెరిటేజ్–స్పిరిచ్యువల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సూచించారు.


•ఆగస్టు 12న జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 25 ప్రాజెక్టులకు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబ...
22/08/2026

•ఆగస్టు 12న జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 25 ప్రాజెక్టులకు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 21,627 ఉద్యోగాలకు అవకాశం లభించింది

•2047 నాటికి దక్షిణాదిని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా ‘వన్ విజన్.. వన్ సౌత్’ను సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు

•అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలు, ప్రజాప్రతినిధులతో మమేకం కానున్నారు

•అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్‌లో మంత్రి నారా లోకేష్ విశాఖకు ప్రయాణించారు

•ప్రముఖ నటి షావుకారు జానకి మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఎక్స్ వేదికగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/I92NO



జగన్ హయాంలో జరిగిన గ్రూప్ 1 స్కామ్ లో నిరుద్యోగులకు, వారి ప్రతిభకు ఎంతటి అన్యాయం జరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఒక అభ...
21/08/2026

జగన్ హయాంలో జరిగిన గ్రూప్ 1 స్కామ్ లో నిరుద్యోగులకు, వారి ప్రతిభకు ఎంతటి అన్యాయం జరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఒక అభ్యర్థికి మొదటిసారి 113 మార్కులు, రెండోసారి 115 మార్కులు వచ్చాయి. కానీ ఆ పేపర్లో 19 మార్పులు చేసి ఆ అభ్యర్థి మార్కులను 69కి తగ్గించారు. ఎంత ఘోరమో చూడండి!




21/08/2026

రెండేళ్ల పాలనలో ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందించిన సంక్షేమం గురించి 25వ రోజు టీడీపీ క్యాడర్ ఇంటింటికీ ప్రచారం చేశారు.






•కోనసీమలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి, ముందస్తు జాగ్రత్తలు మరియు సత్వర సహాయక చర్...
21/08/2026

•కోనసీమలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి, ముందస్తు జాగ్రత్తలు మరియు సత్వర సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

•సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు 2047 నాటికి దక్షిణ భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని పిలుపునిచ్చారు

•విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు

•రాష్ట్రంలో నిర్వహించే పరీక్షల వ్యవస్థపై వైసీపీ అధినేత జగన్‌కు అవగాహన లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జగన్ రెడ్డి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలకు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

•పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.450 కోట్లతో చేపట్టిన ఈ పనులతో నల్లమల జలాశయానికి నీటి తరలింపుకు మార్గం సుగమమైంది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/VsJs1



తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో 31వ సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో కలిసి ముఖ్యమంత్రి ...
20/08/2026

తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో 31వ సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పాల్గొన్నారు.


20/08/2026

ప్రజా ప్రభుత్వంలో విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పెరిగాయి. 2022-26 మధ్య 1,04,046 మంది విద్యార్థులకు ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో సీట్లు వచ్చాయి. విద్యాహక్కు చట్టంపై అవగాహన పెరిగింది : శాసన మండలిలో విద్య శాఖ మంత్రి నారా లోకేష్



టీడీపీ రాకముందు రాజకీయ అధికారం కొన్ని వర్గాలకే పరిమితమై ఉండేది. ఎన్టీఆర్, చంద్రబాబు గార్ల నాయకత్వంలో టీడీపీలో ఎర్రన్నాయు...
20/08/2026

టీడీపీ రాకముందు రాజకీయ అధికారం కొన్ని వర్గాలకే పరిమితమై ఉండేది. ఎన్టీఆర్, చంద్రబాబు గార్ల నాయకత్వంలో టీడీపీలో ఎర్రన్నాయుడు, యనమల, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, దేవేందర్‌గౌడ్‌ వంటి బీసీ నేతలు రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగారు. కూటమి నేతృత్వంలో ఎంపీటీసీ నాగరాజు కర్నూలు ఎంపీగా ఎదిగారు.




Address

Bobbili

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Bobbili posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Bobbili:

Shortcuts

Share