01/06/2026
* *ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి ఎల్నినో పరిస్థితులు ప్రభావం పై జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ గారి అధ్యక్షతన ఏలూరు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు రక్షణ నీటి నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జనతా వారధి కన్వీనర్ నగరపాటి సత్యనారాయణ, కో కన్వీనర్ లు నెరుసు నెలరాజు, బాడీత నారాయణ మరియు బిజెపి నాయకులు కట్నేని కృష్ణ ప్రసాద్ గారు, గాది రాంబాబు గారు, అనిల్ ఆచార్య గారు, కీర్తి రాంప్రసాద్ గారు, కోటప్రోలు కృష్ణ గారు, తోట వరప్రసాద్ గారు, బత్తిన గణేష్ గారు పాల్గొన్నారు*