29/05/2026
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి వల్ల రెండు దశాబ్దాలు దాటినా కూడా ఇప్పటికీ దేవాదుల ప్రాజెక్టు పూర్తికాలేదు .
కేంద్ర ప్రభుత్వం నుండి దేవాదుల ప్రాజెక్టుకు రావాల్సిన దాదాపు 25% నిధులు ఇవ్వమని చేతులెత్తేసింది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశంలేదు, ప్రజలకు నీళ్లు అందించే పట్టింపు లేదు.