14/09/2022
గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామంలో రేపు మర్రి అరుంధతి హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం:
మా నాన్న, ప్రజా నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
కీ.శే.లు శ్రీ నాయిని రాజేంద్ర ప్రసాద్ గౌడ్ గారి
12వ వర్ధంతి సందర్భంగా రేపు 15/09/2022 రోజు
మర్రి అరుంధతి హాస్పిటల్ వారి సౌజన్యంతో
ఉచిత వైద్య శిబిరం గ్రామ యువజన భవనం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ శిబిరంలో స్పెషలిస్ట్ డాక్టర్లు బిపి,షుగర్ పరీక్షలు చేసి జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ తదితర విభాగాల్లో ఉచితంగా వైద్య సేవలు చేసి మందులు అందజేయడం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ...
మీ
నాయిని ఉదయ్ రంజన్ గౌడ్
నాయిని నందు గౌడ్
Telangana CMO
Kalvakuntla Taraka Rama Rao - KTR
Harish Rao Thanneeru
Marri Rajasekhar Reddy
Vanteru Prathap Reddy
Kotha Prabhakar Reddy
Padma Devender Reddy
Sunitha Laxma Reddy
CHILUMULA MADAN REDDY YUVASENA NARSAPUR
Ryakala Hemalatha Shekar Goud -ZP Chairperson Medak