27/02/2021
#మైనారిటీల కోసం #తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మైనారిటీల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి #నారాచంద్రబాబు_నాయుడు గారు..
చంద్రబాబు పాలనలో మైనారిటీ బడ్జెట్ రూ.వేయి కోట్ల మైలురాయిని దాటింది. 2017-18 కేటాయింపులు రూ.840.25 కోట్లు కాగా.. దానిపై 31 శాతం పెంచి 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.1102 కోట్లు కేటాయించారు.
మైనారిటీ యువతులకు పెళ్లి కానుకగా దుల్హన్ పథకం కింద రూ.50 వేలు , ఇమాం, మౌజమ్లకు రూ.5వేలు, రూ.3వేల గౌరవ పారితోషికాన్ని అందచేశారు. కడపలో రూ.12 కోట్లు తో నిర్మాణం పూర్తి చేశారు.విజయవాడలో రూ.80 కోట్లతో హజ్హౌజ్నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. భవిష్యత్తు లో గన్నవరం విమానాశ్రయం నుంచే హజ్ యాత్రికులు మక్కా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వ సహకారంతో 2,348 మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు మంజూరు. షాదీఖానాలు, మసీదుల మరమ్మతుకు ప్రాధాన్యత ఇచ్చారు.50వేల నుండి 70 వేల రూ వరకు మసీదు మరమ్మతులకు ఇవ్వడం జరిగింది.. ముస్లిం మైనారిటీ అక్క చెల్లెమ్మ లకుకుట్టుమిషన్ లో శిక్షణ ఇచ్చి వారికి కుట్టుమిషన్ లు అందించడం జరిగింది. విద్యార్థినిలకు సైకిల్లు పంపిణీ చేశారు మన నారాచంద్రబాబు నాయుడు గారు... 🙏🙏🙏
#మళ్ళీనువ్వేరావాలి
#నారా_హమారా_టీడీపీ_హమారా