06/04/2026
🚩*హిందూ బంధువులు అందరికి నమస్కారం*🚩
🚩మనం గత నెల 27 వ తేదినాడు నిర్వహించిన శ్రీరామ నవమి శోభాయాత్ర యొక్క చందన కార్యక్రమం ఈ రోజు వింజనం పాడు లోని ప్రముఖ శివాలయం నందు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా చుక్కపల్లి రాకేష్ గారు మరియు శోభాయాత్ర కోసం వాలంటీర్ గా పనిచేసిన కార్యకర్తలు శోభాయాత్ర మొత్తం వెనక ఉండి నడిపించిన పెద్దలు హాజరు అయ్యారు*...ఈ సమావేశం లో ఈ ఏడాది *సమీకరించిన ధనం, అయిన ఖర్చులు, మిగిలిన మిగులు ధనం, అందరికి చెప్పడం జరిగింది*.. శోభాయాత్ర లో కార్యకర్తలు అందించిన సేవలకు గాను కార్యకర్తలను సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.. శివలయంలో శోభాయాత్ర కోసం పనిచేసిన అందరూ బాగుండాలి అనీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి పూజారి గారు ఆశీర్వచనాలు అందించారు.
🚩*శోభాయాత్ర ఘనవిజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం*
🚩*శ్రీరామ ఉత్సవ సమితి - గుంటూరు*
🚩*గడప లోపలే కులం - గడప దాటితే హిందువులం*