16/06/2026
✨ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానం ✨
భక్తులందరికీ నమస్కారం! గుంటూరు జిల్లా, కోర్నెపాడు గ్రామంలో వెలసిన శ్రీ గంగా అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ విమాన గోపుర ప్రతిష్ఠ మరియు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవములు అత్యంత వైభవంగా జరగనున్నాయి 🙏✨
ఈ పరమ పవిత్రమైన పుణ్యకార్యంలో భక్తులందరూ తమ కుటుంబ సమేతంగా పాల్గొని, స్వామివార్ల కృపాకటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా ప్రార్థన.
📍 ప్రదేశం: కోర్నెపాడు గ్రామం, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా.
📅 తేదీలు: 20-06-2026 (శనివారం) నుండి 24-06-2026 (బుధవారం) వరకు.
⏰ సుముహూర్తం: 24-06-2026 బుధవారం ఉదయం 7:46 నిమిషాలకు.
తనువు, మనసు, ధన, వస్తు రూపేణా ఈ మహాత్కార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి 🕉️🚩
Location Map:-
https://maps.app.goo.gl/UqFPBMy4yW6H3dm77?g_st=ac