09/07/2026
తెలుగు ప్రజల మెదళ్లలో ప్లాంట్ చేయబడిన అతి పెద్ద అబద్ధం
ఫీజు రియంబర్స్మెంట్ పథకం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చాడని❎
👉✅ నిజం ఏమిటంటే... ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది.. నారా చంద్రబాబు నాయుడు గారు..
జూలై 2002 సంవత్సరం GO.MS. 90 (సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్) ద్వారా,, private కాలేజీల్లో చదివే, B-Tech, M-Tech, BSC, MSC, BCom, MCom, MBA, MCA లాంటి కోర్సులు చదువుకునే SC, ST లకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అయ్యే విధంగా పథకాన్ని ప్రవేశ పెట్టాడు..
( ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేవారికి స్కాలర్షిప్ లు 1970 నుండే అమల్లో ఉన్నాయి..)
👉 2004 లో నుండి BCలను కూడా ఈ పథకంలో చేరుస్తారు అని పేర్కొన్నారు
🚫 రాజశేఖరరెడ్డి 2004 లో అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఆపేశాడు మళ్ళీ ఒత్తిడి పెరగడంతో 2007 సంవత్సరంలో ఇదే పథకంలో పునఃప్రారంభం చేసి, BC లను, 2008 సంవత్సరం నుండి OC లను చేర్చాడు.. ▪️
అంటే పథకం రూపకల్పనతో ఏ సంబంధం లేని వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పటిదాకా లక్షల మంది చదువులకు క్రెడిట్ తీసుకున్నాడు