12/03/2026
హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఈనెల 15 న ఆదివారం స్థానిక సప్తగిరి డిగ్రీ మరియు పీజీ కళాశాల యందు జరుగుతున్న మెగా జాబ్ మేళా . జిల్లా నలుమూలల నుండి ఎందరో నిరుద్యోగ యువతి యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పరిటాల శ్రీరామ్ గారిని వారి స్వగృహంలో కలిసి కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది.
ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, #90కి_పైగా_కంపెనీలు_5000కి_పైగా_ఉద్యోగ_నియామకాలు జరుగుతాయని తెలియజేసి, వారి సందేశాన్ని సేకరించి, ధర్మవరం మరియు రాప్తాడు పరిసర ప్రాంత నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
కార్యక్రమం లో ఐటీడీపీ పార్లమెంట్ అధ్యకులు రామాంజనేయులు, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి వీరశేఖర్, ఐటీడీపీ హిందూపురం నియోజకవర్గ ఇంచార్జి నజీర్ అహమ్మద్, లేపాక్షి మండల ఇంచార్జి బాబా ఫక్రోద్దీన్, ప్రధాన కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు....
Nandamuri Balakrishna