15/01/2024
*వైయస్సార్ (YSR) పార్టీకి 40 కుటుంబాలురాజీనామా అనంతరం టిడిపిలో చేరిక* ✌️✌️ 15-01-2024
*శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో గుడిబండ మండలం కొంకల్లు వైఎస్ఆర్ YSR పార్టీకి గ్రామానికీ చెందిన మాజీ ఉప సర్పంచ్ నరసింహా మూర్తి, కెంపన్న, హనుమంతరయప్ప, తిప్పేస్వామి, అరుణ్ కుమార్, లక్ష్మన్న, 15 కుటుంబాలు,మడకశిర మండలం హరేసముద్రం గ్రామానికీ చెందిన {YSR} పార్టీ నాయకుడు ఆనంద్, ఈరమలప్ప తరుపున 10 కుటుంబాలు, మరియు మడకశిర పట్టణనికి చెందిన ప్రసాద్ వాళ్ళ అనుచరులు 15 కుటుంబాలు మొత్తం 40 కుటుంబాలు YSR పార్టీకి రాజీనామా చేసి మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి గారి సమక్షంలో టీడీపీ లోకి చేరినారు. వాళ్ళను పసుపు కండువా వేసి టీడీపీలోకి సాధారంగా ఆహ్వానించారు.*
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.