26/08/2026
హిందూపురం పట్టణంలో దళితవాడలో అభివృద్ధికై ఐదు కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
విశేష కృషి చేసిన శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పార్టీ శ్రేణులు
గతంలో వైసీపీ ప్రభుత్వం దళితులకు సంక్షేమ పథకాలు దూరం చేసి దళితులపై దాడులు చేసి దళితులను దారుణంగా అణగదొక్కింది
ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితుల అభ్యున్నతకు విశేష కృషి చేయడం జరిగింది
శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు గతంలో ఏడు కోట్ల రూపాయలు దళితవాడలకు కేటాయించి గత మూడు మాసాల క్రితం రెండు కోట్ల మంజూరు చేయించి ఇప్పుడు ఐదు కోట్లు మంజూరు చేయించి తన పాలన కాలంలో 14 కోట్ల రూపాయలు దళితవాడల అభివృద్ధికై కేటాయించడానికి కృషిచేసిన నందమూరి బాలకృష్ణ గారి చిత్తశుద్ధి కొనియాడతగినది
దళితవాడల అభివృద్ధి దళితుల సంక్షేమానికి బాలయ్య బాబు కట్టుబడి ఉంటాడు.
రాజకీయాల్లో కూడా దళితులకు సముచిత స్థానాన్ని కల్పించారు.
నియోజవర్గంలో దళితులకు రాష్ట్రస్థాయి నుండి రెండు ఉన్నత పేదవులు కేటాయించి దళితులపైన ప్రేమను చాటుకున్నారు .
మునుముందుకు కూడా దళితులకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదుగుదలకు తమ వంతు కృషి బాధ్యత ఉంటుంది
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డి , ఈ రమేష్ కుమార్ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ రూరల్ మండల కన్వీనర్ హెచ్ ఎన్ రాము మాజీ కౌన్సిలర్లు సతీష్ కుమార్ శశికళ నాయకుల మోదా శివకుమార్, RMS షఫీఉల్లా అమర్నాథ్ ఐ టి డి పి రామాంజనేయులు sc సెల్ అధ్యక్షులు రవికుమార్ గణేష్ మూర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి దుర్గా నవీన్ తెలుగు యువత మైనార్టీ సెల్ బిసి సెల్ అధ్యక్షులు భార్గవ్ అన్వర్ ఎన్బికె రాజు కొట్నూర్ నాగభూషణం అనిల్ వెంకటేశ్వర రెడ్డి అభూబకర్ తదితరులు పాల్గొన్నారు...
Nandamuri Balakrishna
Part 18