19/02/2024
*మాదాపూర్ డివిజన్లో ఘనంగా నిర్వహించిన చత్రపతి శివాజీ మహారాజ్ 394 జయంతి వేడుక*
రంగారెడ్డి జిల్లా(U) బిజెపి కార్యవర్గ సభ్యుడు కె.ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ గారు మరియు మాదాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గంగాల రాధాకృష్ణ యాదవ్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రంగారెడ్డి(U) జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ గారు, బిజెపి మాదాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కొండకింది గోవర్ధన్ రెడ్డి గారు,బిజెపి జిల్లా నాయకులు పవన్ కుమార్ గారు,బీజేవైఎం మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శివ యాదవ్ గారు బిజెపి సీనియర్ నాయకులు యాదయ్య గారు, రాజుగారు,గోపాల్ గారు, వెంకటేష్ గారు, బీజేవైఎం మాదాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు ఎస్. లింగస్వామి, ఎస్ శ్రవణ్ కుమార్, ఉపాధ్యక్షులు మంజునాథ్ గారు, రాము యాదవ్ గారు, కోశాధికారి లోకేష్ కుమార్ గారు, కార్యదర్శులు సూర్య వంశీ గారు, నవీన్ కుమార్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.