07/09/2026
కాలనీల సమస్యలపై అట్టేపల్లి రామప్రభు పర్యటన..
మీియాపూర్ అక్షిత ప్రతినిధి..
మియాపూర్ టి ఎన్ నగర్, ఎఫ్ సి ఐ, విడియా కాలనీల్లో అట్టేపల్లి రామప్రభు పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు, అధ్వానంగా మారిన రోడ్లు, వీధి దీపాల కొరత తదితర సమస్యలను రామప్రభు దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్థాయిలో పరిష్కారం కాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల సమస్యలను విన్న అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ ప్రజలకు అండగా నేను ఉన్నాను. రోజువారీ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్లపై అవసరమైన తాత్కాలిక మరమ్మతులు, లెవలింగ్ వంటి పనులను నా స్వంత ఖర్చులతో వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాను. వీధి దీపాల సమస్యను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తాను.డ్రైనేజీ, శాశ్వత రోడ్ల నిర్మాణం