05/08/2020
ఈరోజు అనగా 5-08-2020 నాడు అయెథ్యలోని రామాలయం నిర్మాణము కొరకు భూమి పూజకు శంకుస్థాపన చేయడము సందర్భముగా అయోథ్యలోని రామమందిర నిర్మాణం కోరకు కర సేవకులకు నాయకత్వం వహించిన మన మాజీ కౌన్సిలర్ * శ్రీ తుమ్మలపల్లి యాదగిరి రెడ్డి గారిని* రామ బక్త సమాజము వనస్థలిపురం వారు అభినందనలు తెలిపి సన్మానము చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాటం క్రాంతి గౌడ్ , వీరాస్వామి , అరున్ జోగి ,వంశీ క్రిష్ణ పాల్గొనడం జరిగింది.