20/11/2022
55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలునగర గ్రంథాలయ సంస్థ లో ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ గారు గ్రంధాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్ సార్ గారు, మరియు సీతాఫల్మండి కార్పొరేటర్ హేమ ,గారు ,గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ గారు ,పెన్షనర్ సంఘ అధ్యక్షులు కొక్కుల దేవేందర్ గారు, పాల్గొన్నారు నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి గారు కార్యదర్శి పద్మజ గారు వీరిని ఘనంగా సన్మానించి విద్యార్థులకు ఉద్యోగస్తులకు పోటీలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదగా బహుమతి ప్రధానోత్సవం జరిగినది ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘ అధ్యక్షులు శాగంటి అయోధ్య ,కార్యదర్శి బొల్లం మహేందర్ ఆఫీస్ స్టాఫ్ వెంకటేష్ యాదవ్ వెంకటేశ్వర్ రెడ్డి అవినాష్ రామ్మోహన్, ముత్యం ,Gr-1మదన్మోహన్ కృష్ణారెడ్డి, చంద్రకళ ,సుబ్బలక్ష్మి, వర ప్రసాదు నరేందర్ ఎన్ శ్రీనివాస్ ఉద్యోగ నాయకులు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శ్రీకాంత్ రాజేష్ అమరావతి ఉమామహేశ్వరి పలువురు ఉద్యోగస్తులు పాల్గొన్నారు🙏