10/07/2026
వామపక్ష విద్యార్థి సంఘల ఆధ్వర్యంలో నేడు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి నిర్వహించడం జరిగింది,, రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాలను మహిళా సంఘాలకు ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలని, రాష్ట్రంలో దాదాపుగా 10,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య, ALL INDIA STUDENTS FEDERATION (AISF)హైదరాబాద్ జిల్లా సమితి మినిస్టర్స్ క్వార్టర్స్ ని ముట్టడించడం జరిగింది Head Quaters rights