08/09/2026
•ప్రజల ఓటే గీటురాయిగా భావించి ప్రతి ప్రజాప్రతినిధి, నాయకుడు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2024 కంటే 2029లో మరింత మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యమన్నారు
•ప్రజలు, పార్టీ కేడర్తో సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని సీఎం చంద్రబాబు సూచించారు
•ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఆర్టీజీఎస్ సేవలు, కీలక శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు
•మెగా డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్ వైస్ చైర్మన్ భరణి స్పష్టం చేశారు. డీఎస్సీపై వస్తున్న దుష్ప్రచారాలను ఖండించారు
•చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాకుండా తెలుగు జాతికి చెందిన నాయకుడని, రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు ముందు-తర్వాతగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/UPCQ
Julakanti Brahmananda Reddy