19/02/2023
ప్రణవి ఫౌండేషన్ & జాతీయ ఏఐ విఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు మహా శివరాత్రి సదర్భంగా పండ్ల పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ, హైదరాబాద్ లో వృద్ధాశ్రమం , బీ సీ హాస్టల్, బ్లైండ్ హాస్టల్ తదితర ప్రాంతాలలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన వారు ఏ.బాలనర్సయ్య, బి.నాగరాజు, వంశీ, యం.రాజు,ఆశా కిరణ్మయి, రంగు కల్యాణి రవి, జ్యోతి, బాలరాజు,గణేష్ కుమార్, ప్రణీత్, ప్రదీప్తి, మరియు ప్రణవి ఫౌండేషన్ సభ్యులు,ఏఐవిఫ్ సభ్యులు సహకరించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముగిసింది.