24/08/2026
Former Rajya Sabha MP Rapolu Ananda Bhaskar Mourns the Demise of Veteran Farmer Leader Sarampalli Malla Reddy
Hyderabad: Former Rajya Sabha MP Rapolu Ananda Bhaskar expressed deep sorrow over the demise of veteran left-wing, labour and farmers’ leader Comrade Sarampalli Malla Reddy, describing him as a guiding force and a “big support” for farmers of the erstwhile united Andhra Pradesh and present-day Telangana.
In a condolence message, Ananda Bhaskar recalled his long association with Malla Reddy and his contribution to farmers’ struggles. He said Malla Reddy had dedicated his entire life to the left, labour and peasant movements and played a significant role in mobilising farmers during difficult periods.
Recalling the rise in farmers’ suicides after 1995, Ananda Bhaskar said he, along with Kodanda Reddy and other opposition parties, farmers’ organisations and people’s movements, had initiated a united struggle to mount pressure on the then government.
He recalled that the farmers’ movement subsequently organised a massive demonstration in Delhi, following which the issue was discussed in Parliament and brought to the attention of the government. Ananda Bhaskar said he participated alongside Malla Reddy in several subsequent farmers’ struggles and movements.
Paying his tributes, the former Rajya Sabha MP prayed for eternal peace to the departed soul of Malla Reddy and conveyed his profound condolences and sympathy to the bereaved family members, friends and followers.
రాపోలు ఆనంద భాస్కర్
సంతాప సందేశం
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల, తెలంగాణ రైతాంగానికి పెద్ద దిక్కు, కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి నిర్యాణం
శ్రీ మల్లారెడ్డి గారు వామపక్ష, శ్రామిక, రైతు ఉద్యమాలకు తమ జీవితం అంకితం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగ ఆత్మహత్యలు పెచ్చు మీరిన 1995 తర్వాతి పరిస్థితుల్లో,
అప్పటి ప్రభుత్వం మెడలు వంచేందుకు కాంగ్రెస్ పార్టీ కి మిగతా ప్రతిపక్షాల రైతు, ప్రజా సంఘాలతో జట్టుకట్టి, ఐక్య పోరాటం అవసరమని, శ్రీ కోదండ రెడ్డి గారితో కలిసి, ఉద్యమ కార్యాచరణ మొదలు పెట్టినప్పటి నుంచి శ్రీ మల్లారెడ్డి గారితో సాన్నిహిత్యం నాకు పెరిగింది. మేమంతా ఢిల్లీ వెళ్లి భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించడం తో, పార్లమెంటులో రైతు ఉద్యమం గురించి చర్చ జరిగింది. ఆయనతో కలిసి ఆ తర్వాత రైతు పోరాటాలలో పాల్గొన్నా