01/06/2026
తెలంగాణలోని తండాలు, గూడేల్లో నివసించే ఆదివాసి కుటుంబాలకు 100 శాతం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు గూడేలను సందర్శించి అర్హులైన పేద కుటుంబాల వివరాలను సేకరించండి, వారికి ఇళ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. వివక్షలేని సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
Anumula Revanth Reddy