13/08/2023
కడప జిల్లా ప్రజలందరికీ SDPI తరపున ఆహ్వానం 15ఆగస్టు న హోటల్ మానస లో సాయంత్రం 7 గంటలకు "రేపటికి మనం ఏకం" అనే మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము కావున ప్రతి కార్యకర్త , ప్రతి " లీడర్ " పాల్గొనాలని మనసార కోరుకుంటున్నాను మిరు మి బంధు మిత్రులతో అందరూ తప్పకుండా పాల్గొని మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవాలని కోరుకుంటూన్నాము...