23/02/2026
రాజమహేంద్రవరంలో కల్తీ పాల మరణాలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గారు ప్రకటన..
కల్తీ కారణమైన ప్రధాన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపారు - మృతులకు ప్రభుత్వం నుంచి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాం.