Konduru AnilBabu Abhimanulu

Konduru AnilBabu Abhimanulu ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య మాజీ చైర్మన్

రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే మన లక్ష్యం!నెల్లూరులో మాజీ మంత్రి మరియు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవ...
05/05/2026

రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే మన లక్ష్యం!
నెల్లూరులో మాజీ మంత్రి మరియు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో "రాయలసీమ ఎత్తిపోతల పథకం - భవిష్యత్ కార్యాచరణ" పై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడమైనది.
ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, ప్రాజెక్టు ప్రాముఖ్యతపై చర్చించారు. నెల్లూరు జిల్లా రైతాంగ ప్రయోజనాలను కాపాడటానికి, నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ శ్రీ కొండూరు అనిల్ బాబు గారు,పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మత్స్యకారుల హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం.!
21/04/2026

మత్స్యకారుల హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం.!

20/04/2026

అధికారంలో వచ్చిన వెంటనే 90 రోజుల్లో పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారి నేతృత్వంలో ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు

20/04/2026
15/04/2026

*పట్టపు సామాజిక వర్గానికి జగనన్న భరోసా --జగన్ వద్దకు పట్టపు కార్పొరేషన్ నినాదాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్ బాబు*

*ఈసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పట్టపు కార్పొరేషన్ పూర్తి చేసిఇస్తానన్న మాజీ ముఖ్యమంత్రి జగన్*

*ఇచ్చిన మాట తప్పని నేతగా మరోసారి జువ్వలదిన్నె సభ సాక్షిగా హామీ*

*జువ్వలదిన్నె మత్స్యకార సభ సాక్షిగా మత్స్యకార సోదరుల ఆకాంక్ష నెరవేరినట్టే,,గత ప్రభుత్వంలోనే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వైయస్ జగన్,,*

*ఇప్పుడు పట్టపు సామాజిక వర్గం సమస్యను గుర్తించి, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చారిత్రాత్మక హామీ ఇచ్చిన వైసీపీ అధ్యక్షులు జగన్*

*ఈ విషయాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, మత్స్యకారుల గళాన్ని వినిపించిన మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన స్థానిక మత్స్య కారులు*

*అనిల్ బాబు చొరవతోనే పట్టపు కార్పొరేషన్ కు ముందడుగు*

*జగనన్న మాట ఇచ్చారంటే.. అది చేసి తీరుతారు అంటూ మత్స్య కారుల్లో అంతులేని ఆనందం*

*ఎట్టకేలకు పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టపు కార్పొరేషన్ హామీ జగన్ వద్ద సాధించిన మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు*

మత్స్యకారుల గళం.. జగనన్నే మా బలం! ✊ఈ నెల 15న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు మన ప్రియతమ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు...
14/04/2026

మత్స్యకారుల గళం.. జగనన్నే మా బలం! ✊

ఈ నెల 15న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు మన ప్రియతమ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రానున్నారు. మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తి ప్రశ్నించడానికి, వారి హక్కుల కోసం పోరాడడానికి వస్తున్న మన నాయకుడికి ఘనస్వాగతం పలుకుదాం.

📍 వేదిక: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, బోగోలు మండలం.
🗓️ తేదీ: ఈ నెల 15వ తేదీ, ఉదయం.

164 గ్రామాల మత్స్యకార సోదరులారా.. తరలిరండి! మన సమస్యల పరిష్కారం కోసం ఏకమవుదాం.

మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్ మెహన్ రెడ్డి గారు ఏప్రిల్ 15వ తేదీన కావలి నియోజకవర్గం లోని జు...
13/04/2026

మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్ మెహన్ రెడ్డి గారు ఏప్రిల్ 15వ తేదీన కావలి నియోజకవర్గం లోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను సందర్శించనున్నారు మత్స్యకారుల సౌకర్యార్థం మత్స్య సంపదను మార్కెట్ చేసుకొనుటకు అనువుగా ఫిషింగ్ హార్బర్ ను ఏర్పాటు చేయడమైనది ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చుటకు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేయడం జరిగింది దీని గురించి మత్స్యకారులతో గాని ఆ గ్రామ నాయకులతో గానీ ఎవరితో సంప్రదించకుండా శంకుస్థాపన చేయడం మత్స్యకారులకు ఇబ్బంది కలుగునని మత్స్యకారులందరూ తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు కావున శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల తోటి సంప్రదించి మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో పోరాడి వారికి అన్యాయం జరగకుండా చేయడానికి వస్తున్నారు కావున పై కార్యక్రమానికి వైయస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరడమైనది.*

ఇట్లు
కొండూరు అనిల్ బాబు
ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ & కోవూరు నియోజకవర్గ పరిశీలకులు

నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ విభాగం అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన శ్రీమతి షేక్ షకీలా బేగం గ...
10/04/2026

నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ విభాగం అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన శ్రీమతి షేక్ షకీలా బేగం గారు మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని నెల్లూరు లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది..

ఈ కార్యక్రమంలో..

రాష్ట్ర ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు గారు మరియు నియోజకవర్గం లోని వైసీపీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు..

గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పేదవాడి సంక్షేమమే ధ్యేయంగా స్థాపించబడిన మన...
12/03/2026

గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, పేదవాడి సంక్షేమమే ధ్యేయంగా స్థాపించబడిన మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటితో విజయవంతంగా మరో వసంతంలోకి అడుగుపెడుతోంది.

ఈ శుభ సందర్భంలో పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు మరియు నాయకులకు వైయస్సార్ సిపి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

మీ..
కొండూరు అనిల్ బాబు
మాజీ చైర్మన్, ఆఫ్కాఫ్ & కోవూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు

నెల్లూరులో ఆత్మీయ కలయిక! ✨జననేత శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా, తిరుపతి ఎంపీ శ్రీ గురుమూర్తి గారిని...
26/02/2026

నెల్లూరులో ఆత్మీయ కలయిక! ✨
జననేత శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా, తిరుపతి ఎంపీ శ్రీ గురుమూర్తి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ & కోవూరు నియోజవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు శ్రీ కొండూరు అనిల్ బాబు గారు మరియు మాజీ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (DCMS) చైర్మన్ శ్రీ వీరి చలపతిరావు గారు.
Anil Babu Chalapathi Anna Abhimanulu

Address

524137
Kovur
524137

Telephone

+919948882555

Website

Alerts

Be the first to know and let us send you an email when Konduru AnilBabu Abhimanulu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share