26/05/2026
అందరికీ నమస్కారం 🙏,
*మహానాడు ఆహ్వానం*
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడుతున్న “మహానాడు-2026” కార్యక్రమాన్ని మే 27, 28 వ తేదీల్లో ప్రతి క్లస్టర్ కేంద్రాల్లో నిర్వహించబడుతుంది.
సమయం: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు
క్లస్టర్-5 శెట్టిపల్లి, పీఎస్ మెడికల్ కాలేజ్,మంజునాథ కల్యాణమండపం
క్లస్టర్-6 గుడుపల్లి రాళ్లగంగమ్మ గుడి
కావున గుడుపల్లి మండల సమన్వయ కమిటీ, సీనియర్ నాయకులు, అనుబంధ కమిటీ,నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు, క్లస్టర్/కో క్లస్టర్, యూనిట్/కో యూనిట్, బూత్/కో బూత్,పంచాయితీ అధ్యక్షులు, తెలుగు యువత,ఐటీడీపీ,తెలుగు మహిళా,టీడీపీ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, KSS మెంబర్స్, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని కోరుతున్నాము.
గమనిక:
* క్లస్టర్,యూనిట్, బూత్ ఇంచార్జిలు, పంచాయితీ అధ్యక్షులు మీ పరిధిలో ఉన్న KSS సభ్యులను కార్యకర్తలను మహానాడుకి తీసుకొచ్చే విధంగా పనిచేయాలని కోరుతున్నాము.(ప్రతి బూత్ నుంచి 30 మంది కచ్చితంగా హాజరు కావాలి.)
* పసుపు చొక్కా మరియు సభ్యత్వం కార్డు ధరించవలెను.
* ఈరోజు నుంచే అన్ని పంచాయితీల్లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేవిధంగా అందరూ పనిచేయాలి.
ఇట్లు,
*రాజేంద్ర * -మండల ఐటీడీపీ అధ్యక్షులు
అశోక్ కుమార్ -ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి
టీడీపీ కార్యాలయం, గుడుపల్లి