15/03/2024
ఈరోజు శుక్రవారం (15/03/2024) మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు *గౌ "శ్రీ. వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి* దీవెనతో మన రాష్ట్ర మంత్రివర్యులు *గౌ"శ్రీ.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి*, రాజంపేట ఎంపీ వర్యులు *గౌ"శ్రీ. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి* మరియు చిత్తూరు ఎంపీ *గౌ"శ్రీ. ఎన్.రెడ్డప్ప గారి* సహాయ సహకారాలతో కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త మరియు చిత్తూరు ఎమ్మెల్సీ *గౌ"శ్రీ.కె.ఆర్. జె. భరత్ అన్న గారి* అండతో కుప్పం పురపాలక సంఘం చైర్మన్ *డా"డి.సుధీర్ గారి* తోడ్పాటుతో కుప్పం పురపాలక సంఘం పరిధి కొత్త పేట 14&15 వార్డు స్థానిక ప్రజలకు నవరత్నాల్లో భాగమైన "పేదలందరికీ ఇళ్లు" పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులకు *ఇంటి స్థలం హక్కు పత్రం* కుప్పం పురపాలక సంఘం 1st వైస్ ఛైర్మన్ *బీ. మునస్వామి అన్న గారి* చేతుల మీదుగా లబ్ధి పొందిన ప్రతి హక్కుదారులకు విడతలవారీగా హక్కు పత్రం అందించడం జరిగింది