05/09/2026
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురుపూజోత్సవం సందర్భంగా డీఎస్సీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూ నిర్వహించిన గురు పరిరక్షణ దీక్ష కార్యక్రమంలో వై.యస్.ఆర్ సీపీ ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు.
విద్యా శాఖపై ఏమాత్రం అవగాహన, అర్హత లేని మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.