30/08/2024
ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ఈ రోజు విజయవాడ లో నిర్వహించగా
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు కార్పొరేషన్ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన గారు పాల్గొని మొక్కలు నాటి వాటిని చెట్లు మార్చటానికి ఒక ఉద్యమంగా భాద్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు
Daggubati Purandeswari BJP Andhra Pradesh Bharatiya Janata Party (BJP) Obc Morcha AndhraPradesh Dr K Laxman Somu Veerraju