02/09/2026
•పేదరిక నిర్మూలనతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని, అందుకే సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు
•పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ప్రవహిస్తున్న నీటికి బుధవారం మధ్యాహ్నం 2:20 గంటలకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చి ఉత్తరాంధ్రకు జలాలను విడుదల చేయనున్నారు
•రాష్ట్రవ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు
•వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి "అక్షర ఆంధ్ర" లక్ష్యాన్ని సాధించి, ఏపీని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు
•అన్ని రంగాల్లో మంగళగిరిని నంబర్-1గా నిలపడం లక్ష్యమని, ఇందుకు అధికారుల సహకారం అవసరమని నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/u0C1