31/05/2026
2024లో అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీ పై పెట్టారు సీఎం చంద్రబాబు గారు. నియామకాలను అడ్డుకోవడానికి ప్రత్యర్థులు 100కు పైగా కేసులు వేసినప్పటికీ, కోర్ట్ ద్వారా వాటిని తొలగించి 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశారు ఐటీ , విద్యా శాఖల మంత్రి నారా లోకేష్..