08/08/2025
తేది:- 07-08-2025
మంగళగిరి హైవేలోని సి.కె.కన్వెన్షన్ నందు పితాళ్ళ శ్రీనివాసరావు, శ్రీమతి కుసుమ గార్ల కుమార్తె లిఖితా భవానీ, వంశీ సాయి త్రినాథ్ వార్ల వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ఏపిఎంఎస్ఐడిసి ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మురుగుడు హనుమంతురావు గారు